Home » revanth reddy
మునుగోడు విజయంతో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన వారిని.. ఓటుతో దెబ్బకొట్టాలని చెప్పారు. డబ్బు కట్టలతో టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఓటర్లను కొనడానికి మునుగోడు వస్�
జీతాలు ఇవ్వకుండా వీఆర్ఏలను కేసీఆర్ వేధిస్తున్నారని మండిపడ్డారు. మోదీ కోసం కేసీఆర్..కేసీఆర్ కోసం బీజేపీ పని చేస్తున్నాయని ఆరోపించారు. యూపీఏ భాగస్వామ్య పక్షాలను దూరం చేయాలని చూస్తున్నారని విమర్శించారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు డైరెక్షన్లో రేవంత్రెడ్డి పని చేస్తున్నారని విమర్శించారు. రాజకీయాల్లోకి రాకముందు రేవంత్ చోరీలు చేసేవాడని ఆరోపించారు.
తెలంగాణలో అమరులైన జవాన్ల కుటుంబాలకు సీఎం కేసీఆర్కు కనిపించడం లేదా అని విమర్శించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. జవాన్ల మరణాలను కేసీఆర్ తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని లేఖలో విమర్శించారు.
ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేయడమే టీఆరెస్, బీజేపీ ఎజెండాగా పెట్టుకున్నాయని రేవంత్ రెడ్డి విమర్శించారు. రెండూ పార్టీలూ.. నాయకుల కొనుగోళ్ల కోసం కమిటీలు ఏర్పాటు చేశాయని చెప్పారు. మునుగోడులో నాయకుల కొనుగోళ్లకు టీఆర్ఎస్ తెరలేపిందన్నారు.
రేవంత్ రెడ్డికి షాకిచ్చిన ముసలవ్వ
ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ పాలనలో మునుగోడుకు సంబంధించిన ఏ ఒక్క సమస్యనూ పరిష్కరించలేదన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. మునుగోడు ఎన్నికల ప్రచారం ప్రారంభించే సందర్భంగా మీడ
మునుగోడు ఉపఎన్నికపై టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉపఎన్నిక చర్చ తప్పుడు దారిలో పోతోందన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ వైఫల్యాలపై జరగకుండా వ్యక్తిగత దూషణలపై చర్చ జరగడం బాధాకరమన్నారు. ప్రజా సమస్యలపై కాకుండా వ్యక్తిగత �
రేవంత్, అద్దంకి దయాకర్ సారీ చెప్పినా వెనక్కి తగ్గని వెంకట్రెడ్డి
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి క్షమాపణలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఒక వీడియో విడుదల చేశారు. మునుగోడులో పాదయాత్ర చేపట్టబోయే ముందు ఈ వీడియో విడుదల చేయడం విశేషం.