Home » Revenue
ఐపీఎల్ టోర్నీ సందర్భంగా వివిధ మార్గాల్లో బీసీసీఐకి ఆదాయం సమకూరుతుంది.
కుంభమేళాలో వ్యాపారాలు జరిగిన తీరు ఆశ్చర్యం కలిగించక మానదు.
రెండో ఏడాదిలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో పాలనను పరుగులు పెట్టించి, తన మార్క్ను చూపించాలని భావిస్తున్న సీఎం రేవంత్..అందుకు కావాల్సిన నిధులపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
హైడ్రాపై మంత్రివర్గ సహచరుల అభిప్రాయాలు, సూచనలను సావదానంగా విన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అంతే సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పారని సమాచారం.
ఐపీఎల్ ఆట మాత్రమే కాదు ఆదాయం కూడా ఆ రేంజ్లో ఉంటుంది మరి ! టాటా ఇలా స్పాన్సర్షిప్ తీసుకుందో లేదో.. షేర్లు రాకెట్ స్పీడ్తో దూసుకుపోతున్నాయ్. అందుకే ఐపీఎల్లో భాగం అయ్యేందుకు.. ఐపీఎల్తో భాగం అయ్యేందుకు అన్ని సంస్థలు పోటీ పడుతుంటాయ్. ఆ పోటీ �
ఆదాయాన్ని తీసుకువచ్చే ప్రభుత్వ శాఖల ప్రగతిని సమీక్షించారు ముఖ్యమంత్రి జగన్. రాష్ట్రానికి ఆదాయం పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
యాదాద్రి శ్రీవారి ఖజానాకు రూ. 7,41,041 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత పేర్కొన్నారు. కాగా ఆగస్టు15న శ్రీవారి ఖజానాకు రూ. 27,75,203 ఆదాయం సమాకూరింది.
భద్రాచలం దగ్గర గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ప్రస్తుతం భద్రాచలం దగ్గర నీటి ప్రవాహం 48 అడుగులకు చేరింది గంట గంటకు ప్రవాహ ఉధృతి పెరుగుతోంది. కాసేపట్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.
తన మనసులోని మాటలను దేశ ప్రజలతో పంచుకునేందుకు ప్రతి నెలా చివరి ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహించే రేడియో పోగ్రామ్ ‘మన్ కీ బాత్’ అత్యంత ప్రసిద్ధి పొందిన విషయం తెలిసిందే.
Fuel Rates Hike: ఇందన ధరలు పెరగడం వల్ల కేంద్రానికి లాభం ఉంటుందని తెలుసు. కానీ అదెంత? ఎలానో తెలుసా? అసలు కేంద్రానికి ప్రస్తుతం మెయిన్ ఆర్థిక వనరుగా ఇదే మారిపోయింది. ఎల్పీజీ కేవలం మార్కెట్ ధరకే LPG: వంట గ్యాస్ ధరను మరోసారి పెంచుతున్నట్లు అది రూ.25 వరకూ ఉండొచ్�