-
Home » Revenue
Revenue
వామ్మో.. ఐపీఎల్ 2025 సీజన్ ద్వారా బీసీసీఐ ఎంత డబ్బు సంపాదించిందో తెలుసా..?
ఐపీఎల్ టోర్నీ సందర్భంగా వివిధ మార్గాల్లో బీసీసీఐకి ఆదాయం సమకూరుతుంది.
వ్యాపారం @ రూ.3లక్షల కోట్లు..! కుంభమేళాలో రికార్డులు బద్దలు..
కుంభమేళాలో వ్యాపారాలు జరిగిన తీరు ఆశ్చర్యం కలిగించక మానదు.
పైసలెట్లా? ప్రభుత్వ ఆదాయం పెంచుకోవడంపై సీఎం రేవంత్ ఫోకస్..!
రెండో ఏడాదిలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో పాలనను పరుగులు పెట్టించి, తన మార్క్ను చూపించాలని భావిస్తున్న సీఎం రేవంత్..అందుకు కావాల్సిన నిధులపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
రియల్ ఎస్టేట్ ఆదాయంపై హైడ్రా ఎఫెక్ట్..! అయినా తగ్గేదేలే అంటున్న సీఎం రేవంత్ రెడ్డి..
హైడ్రాపై మంత్రివర్గ సహచరుల అభిప్రాయాలు, సూచనలను సావదానంగా విన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అంతే సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పారని సమాచారం.
IPL : ఐపీఎల్ ఆట మాత్రమే కాదు కాసులు కురిపించే అక్షయపాత్ర..ఆక్షన్ ఏదైనా డబ్బులే డబ్బులు…
ఐపీఎల్ ఆట మాత్రమే కాదు ఆదాయం కూడా ఆ రేంజ్లో ఉంటుంది మరి ! టాటా ఇలా స్పాన్సర్షిప్ తీసుకుందో లేదో.. షేర్లు రాకెట్ స్పీడ్తో దూసుకుపోతున్నాయ్. అందుకే ఐపీఎల్లో భాగం అయ్యేందుకు.. ఐపీఎల్తో భాగం అయ్యేందుకు అన్ని సంస్థలు పోటీ పడుతుంటాయ్. ఆ పోటీ �
CM Jagan On Revenue : ఆదాయం పెంచాలని సీఎం జగన్ ఆదేశం, ఆ శాఖ ప్రక్షాళనకు నిర్ణయం
ఆదాయాన్ని తీసుకువచ్చే ప్రభుత్వ శాఖల ప్రగతిని సమీక్షించారు ముఖ్యమంత్రి జగన్. రాష్ట్రానికి ఆదాయం పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Yadadri : యాదాద్రి శ్రీవారి ఖజానాకు రూ. 7,41,041 ఆదాయం
యాదాద్రి శ్రీవారి ఖజానాకు రూ. 7,41,041 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత పేర్కొన్నారు. కాగా ఆగస్టు15న శ్రీవారి ఖజానాకు రూ. 27,75,203 ఆదాయం సమాకూరింది.
Flood Godavari : గోదావరి మహోగ్రరూపం, భద్రచాలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ ?
భద్రాచలం దగ్గర గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ప్రస్తుతం భద్రాచలం దగ్గర నీటి ప్రవాహం 48 అడుగులకు చేరింది గంట గంటకు ప్రవాహ ఉధృతి పెరుగుతోంది. కాసేపట్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.
Mann Ki Baat : ‘మన్ కీ బాత్’ ద్వారా రూ. 30.80 కోట్ల ఆదాయం
తన మనసులోని మాటలను దేశ ప్రజలతో పంచుకునేందుకు ప్రతి నెలా చివరి ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహించే రేడియో పోగ్రామ్ ‘మన్ కీ బాత్’ అత్యంత ప్రసిద్ధి పొందిన విషయం తెలిసిందే.
ఇందన ధరలు కేంద్రానికి ఆదాయం ఎలా తెస్తున్నాయో తెలుసా
Fuel Rates Hike: ఇందన ధరలు పెరగడం వల్ల కేంద్రానికి లాభం ఉంటుందని తెలుసు. కానీ అదెంత? ఎలానో తెలుసా? అసలు కేంద్రానికి ప్రస్తుతం మెయిన్ ఆర్థిక వనరుగా ఇదే మారిపోయింది. ఎల్పీజీ కేవలం మార్కెట్ ధరకే LPG: వంట గ్యాస్ ధరను మరోసారి పెంచుతున్నట్లు అది రూ.25 వరకూ ఉండొచ్�