Home » reverse tendering
ఏపీలో అమలవుతున్న పట్టణ గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లోనూ రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత, అవినీతికి తావు లేకుండా చేయాలనే ఉద్దేశ్యంతో సీఎం జగన్ ఇప్పటికే పలు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకు�
పోలవరం ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్ సూపర్ సక్సెస్ అయ్యిందని నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ చెప్పారు. అంచనా వ్యయం కన్నా 638 కోట్లు తక్కువకు టెండర్ దాఖలు చేసి మేఘా ఇంజనీరింగ్ సంస్ధ పనులను దక్కించుకుంది. దీని వల్ల ప్రభుత్వానికి 780 �
పోలవరం ప్రాజెక్ట్ పెండింగ్ హెడ్ వర్క్స్, హైడల్ ప్రాజెక్ట్కు సంబంధించిన రివర్స్ టెండర్లను.. కొన్ని గంటల్లో ఏపీ ఇరిగేషన్ శాఖ ఓపెన్ చేయనుంది. సెప్టెంబర్ 23వ తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు ధవళేశ్వరం దగ్గరున్న పోలవరం ప్రాజెక్ట్ హెడ్ ఆఫీస్లో.. రివర�
వెలిగొండ ప్రాజెక్ట్ రెండో టన్నెల్ పనులకు ప్రభుత్వం రివర్స్ టెండరింగ్కు సిద్ధమైంది. 553.13 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 23 నుంచి బిడ్లను స్వీకరించనుంది. బిడ్ల దాఖలుకు అక్టోబర్ 9 తుది గడువుగా నిర్ణయించింది.
రివర్స్ టెండరింగ్తో రూ. 58 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయ్యిందని..ఈ విషయంలో ఏమంటారు బాబు ? ఎందుకంత భయం అని ప్రశ్నించారు మంత్రి అనీల్ కుమార్ యాదవ్. రాష్ట్ర ప్రభుత్వంపై ఇష్టానుసారంగా మాట్లాడడం కరెక్టు కాదని, అబద్దపు ప్రచారాలు మానుకోవాలని హితవ
సీఎం జగన్ అధ్యక్షతన భేటీ అయిన ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు అంశాలకు ఆమోద ముద్ర వేసింది. నవయుగకు పోలవరం హైడల్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ను రద్దు చేస్తూ
రాజధాని అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యల్లో తప్పులేదని మంత్రి కొడాలి నాని అన్నారు. ఇవాళ సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో రాజధాని పేరిట రియల్ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్ల రూపాయలు దోచుకున్నారని.. తాము చేసిన అక్�
హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో రివర్స్ టెండరింగ్ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. పోలవరం రివర్స్ టెండరింగ్ కు వెళ్లొద్దని