Home » reverse tendering
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. ప్రధానంగా పలు శాఖల్లో అవినీతి జరిగిందంటూ రివర్స్ టెండరింగ్ ప్రక్రియను చేపడుతున్నారు. దీనివల్ల కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయని ప్రభుత్వం వెల్�
రాష్ట్రంలో టిడ్కో ద్వారా చేపడుతున్న గృహ నిర్మాణ ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్ ద్వారా తాజాగా మరో రూ.13.7 కోట్లను ఆదా చేసింది జగన్ ప్రభుత్వం. పట్టణ ప్రాంతాల్లోని గృహ నిర్మాణ పనులకు ప్యాకేజిల వారీగా నిర్వహిస్తున్న రివర్స్ టెండరింగ్ ప్�
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ఖజానాకు మరో రూ.104 కోట్లు ఆదా చేశారు. రాష్ట్రంలో టిడ్కో ద్వారా చేపడుతున్న గృహ నిర్మాణ ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్ చేపట్టి తాజాగా గురువారం నాడు మరో రూ.104 కోట్లను ఆదా చేశారు. పట్టణ ప్రాంతాల్లోని గృహ ని
ఏపీ రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను టీడీపీ తప్పుబడుతోంది. ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్పై టీడీపీ నిరసన తెలిపింది. రివర్స్లో నడుస్తూ..చంద్రబాబు..ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రివర్స్ పాలనకు వ్యత�
ఇళ్ల నిర్మాణంలో రివర్స్ టెండరింగ్తో రూ. 106 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందని మంత్రి బోత్స సత్యనారాయణ వెల్లడించారు. టీడీపీ చేసిన దోపిడి వల్లే..రివర్స్ టెండరింగ్కు వెళ్లామని, అవసరమైతే టీడీపీ సభ్యులను కూడా పరిశీలనకు తీసుకెళుతామన్నారు. ఈ �
ఏపీ ప్రభుత్వం సీఆర్డీఏ పరిధిలో మొదటిసారి రివర్స్ టెండెరింగ్ నోటిఫికేషన్ జారీ చేసింది. హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్కు రివర్స్ టెండెరింగ్ నోటిఫికేషన్ విడుదలైంది.
రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ లలో సీఎం జగన్ చేపట్టిన రివర్స్ టెండరింగ్ సక్సెస్ అయిందని .రాష్ట్ర జల వనరుల శాఖమంత్రి అనిల్ కుమార్యాదవ్ అన్నారు. తద్వారా ఇరిగేషన్ శాఖలో దాదాపు వేయి కోట్ల రూపాయలు ఆదా చేశాంమని ఆయన తెలిపారు. త్వరలో
ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఒక్కోక్కటిగా సత్ఫలితాలనిస్తున్నాయి. నిపుణుల కమిటీ సూచనల మేరకు వెలిగొండ ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్కు వెళ్లిన ప్రభుత్వానికి భారీ లాభం చేకూరింది. రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 87 కోట్ల మేర ప్రజాధ
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద మరోసారి భూమి కుంగిపోవడం ఆందోళన రేకేత్తిస్తోంది. పాత శీనయ్య కంపెనీకి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. భారీ వాహనాలు తిరగడమే కారణమంటున్నారు అధికారులు. గతంలో మూ
రాజధాని నిర్మాణం పై ఏర్పాటు చేసిన నిపుణలు కమిటీ కొద్ది రోజుల్లో రాష్ట్ర మంతా పర్యటించి నివేదిక ఇస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గురువారం సీఎం జగన్ అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో రాష్ట్రంలో హౌసింగ్ స్కీంలపై, పేదలకు ఇల్ల�