Home » Rhea Chakraborty
సుశాంత్ సూసైడ్ తో.. చాలా మంది హైలెట్ అయిపోయారు. వారిపై పోలీసుల ఫోకస్సే కాదు.. పబ్లిక్ ఫోకస్ కూడా పెరిగిపోయింది. అలా.. ఈ కేసులో అందరి అటెన్షన్ గ్రాబ్ చేసిన మరో వ్యక్తి.. సిద్ధార్థ్ పితానీ. ఈ హైదరాబాదీతో పాటు సుశాంత్ మేనేజర్లు శామ్యూల్ మిరాండా, శృత�
సుశాంత్ సింగ్ ఆత్మహత్యా.. హత్యా అనే కోణంలో చేస్తున్న దర్యాప్తులో సీబీఐతో పాటు ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఈ క్రమంలో సుశాంత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తిని కూడా విచారణకు పిలిచారు. నేరుగా రియాను అరెస్టు చేస్తే కేసు
ప్రముఖ బాలీవుడ్ నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో రోజుకో ట్విస్ట్ బయట పడుతోంది. సీబీఐ విచారణలో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశాంత్ ప్రేయసి, నటి రియా చక్రవర్తి డ్రగ్స్�
హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.. ఈ కేసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తికి సంబంధించి కొత్త విషయాలు బయటపడ్డాయి.. రియాకు డ్రగ్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. సుశాంత్ తండ్రి తరప�
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో సీబీఐ బృందం వేగంగా దర్యాప్తు చేస్తోంది. ఇదిలా ఉంటే సుశాంత్ది ఆత్మహత్య కారణంగా మరణం కాదంటూ సుశాంత్ సన్నిహితుడు, జిమ్ పార్ట్నర్ సునీల్ శుక్లా ఆరోపణలు చేశారు. డాక్టర్ అయినటువంటి రియా చక్రవర్తి తండ్రి, త�
సుషాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో లేటెస్ట్ డెవలప్ మెంట్స్ అందరినీ విస్మయానికి గురిచేస్తున్నాయి. సోషల్ మీడియా వేదికకగా అభిమానులు, నెటిజన్లు సుషాంత్ కేసును సీబీఐకి అప్పగించాలని రిక్వెస్ట్ చేశారు. దీనిపై సుప్రీం కోర్టు వారికి అనుకూలంగా స్పంది�
సుశాంత్ సింగ్ రాజ్పుత్ హత్య కేసు దర్యాప్తు మొదలు పెట్టారు సీబీఐ అధికారులు. ఇందుకోసం వారు ముంబై చేరుకోగా.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతిపై పెరుగుతున్న అనుమానాలు రోజురోజుకి మరింత బలంగా మారుతున్నాయి. సీబీఐ చేత ఇన్వెస్టిగేషన్ చేయించాలని సుప్ర�
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం ఇంకా కూడా రహస్యంగానే ఉంది. ఈ కేసుపై సిబిఐ దర్యాప్తు జరుగుతోండగా.. ప్రతి రోజు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లేటెస్ట్గా సుశాంత్ మరణానికి ముందు రోజు, సుశాంత్ మరణించిన మరుసటి రోజు వివరాలు చాల�
ఎట్టకేలకు రియా చక్రవర్తి అజ్ఞాతం వీడింది. ఈడీ ఆఫీసులో ప్రత్యక్షం అయ్యింది. విచారణ బృందం ముందు హాజరైంది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద మృతి కేసును బీహార్ పోలీసులు విచారణ చేస్తున్నప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సు�
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మనీ లావాదేవీలపై ఈడీ దర్యాప్తు చేయనుంది. సుశాంత్ ఖాతాలోని రూ.15 కోట్ల అనుమానాస్పద లావాదేవీలపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి బ్యాంక్ ఖాతాలను పరిశీలించనుంది. గత 90 రోజుల్