-
Home » right
right
కుడివైపా? ఎడమవైపా? ఇంట్లో పెట్టే వినాయకుడి తొండం ఎటువైపు ఉంటే మంచిది.. పండితులు ఏం చెబుతున్నారు..
ఇంట్లో పెట్టే వినాయకుడి విగ్రహంలో ఏవైపు తొండం ఉన్నది పూజించడం శుభాలు కలగజేస్తుంది? పండితులు..(Ganesha Idols Trunk Direction)
Bombay HC: కట్నం తీసుకున్న తర్వాత ఆస్తిపై కుమార్తెకు హక్కు ఉంటుందా? బాంబే హైకోర్టు తాజా తీర్పు ఏంటంటే?
సెప్టెంబర్ 8, 1990 నాటి బదిలీ దస్తావేజును ఆమె తల్లి, సోదరులు వ్యతిరేకించారు. ఈ దస్తావేజు ఆధారంగానే ఆమె ఇద్దరు సోదరులకు ఆస్తి బదిలీ జరిగింది. అయితే దానిని చెల్లనిదిగా ప్రకటించాలని పిటిషనర్ కోరింది. రాతపూర్వకుంగా తానిచ్చే అనుమతి లేకుండా తన ఆస్తి�
రాజధాని విషయంలో మా పాత్ర లేదు… నిర్ణయించుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలదే
పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు అంశంలో ఏపీ హైకోర్టు జారీ చేసిన నోటీసులపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం మరోసారి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల ఏర్పాటు, స�
షాహీన్ బాగ్ ఆందోళనకారులతో మాట్లాడిన సుప్రీంకోర్టు మధ్యవర్తులు
పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా రెండు నెలలకుపైగా ఢిల్లీలోని షాహీన్ బాగ్ ఏరియాలో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. భారీ సంఖ్యలో మహిళలు ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. కేంద్రం సీఏఏను ఉపసంహరించుకోవాలని వీరు ఆందోళన చేస్తు�
ముస్లిం మహిళలకు మసీదుల్లోకి ప్రవేశించే హక్కు ఉంది : ముస్లిం పర్సనల్ లా బోర్డు
ముస్లిం మహిళలకు మసీదుల్లోకి ప్రవేశించే హక్కు ఉందని ముస్లిం పర్సనల్ లా బోర్డు తెలిపింది. పురుషుల్లాగే ముస్లిం మహిళలు కూడా మసీదుల్లోకి ప్రవేశించి, నమాజ్ చేసుకోవచ్చని సుప్రీంకోర్టులకు వివరించింది.
మండలి ఛైర్మన్కు ఆ హక్కు లేదు : బాబు అక్కడే ఎందుకు కూర్చొన్నారు
శాసనసభా పంపిన రెండు బిల్లులను (రాజధాని వికేంద్రీకరణ, CRDA రద్దు) ఆమోదించాలి ? లేదా ? సవరణలతో తిరిగి పంపాలని ఏపీ మంత్రి బుగ్గన వివరించారు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపేందుకు రూల్ ఎక్కడుందని ప్రశ్నించారు. బిల్లులను ప్రవేశ పెట్టే సమయంలో ప్రతిపక్
CAA రాజ్యాంగ విరుద్ధం…సుప్రీంలో పిటిషన్ వేసిన మొదటి రాష్ట్రంగా కేరళ
పౌరసత్వ సవరణ చట్టం(caa)ని కేరళ ప్రభుత్వం తీవ్రంగ వ్యతిరేకిస్తుంది. ఇప్పటికే సీఏఏకి వ్యతిరేకంగా పిన్నరయి విజయన్ సర్కార్ అసెంబ్లీలో తీర్మాణం కూడా చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సీఏఏ రాజ్యాంగం కల్పించిన సమానత్వపు హక్కు యొక్క నిబంధనలకు వి
కొత్త ట్రాఫిక్ జరిమానాల చట్టం : వాహనదారులకు గుడ్ న్యూస్ వినిపించిన కేంద్ర మంత్రి
వాహనదారుల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్త మోటారు వాహన చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 1 నుంచి కొత్త చట్టం దేశంలోని పలు
కాశీ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ణతలు
వారణాశి లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా శుక్రవారం(ఏప్రిల్-26,2019) నామినేషన్ వేసిన అనంతరం ప్రధాని మోడీ మాట్లాడారు.కాశీ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ణతలు తెలుపుతున్నానని మోడీ అన్నారు. ఏదేళ్ల తర్వాత మరోసారి కాశీ ప్రజలు తనను ఆశీర్వదించారన్నారు.వ
‘Notebook’ : కాశ్మీర్ సమస్యకు సల్లూ భాయ్ సూచన
ఏన్నో ఏళ్లుగా ఉన్న కాశ్మీర్ వివాదంపై బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఓ సూచన చేశాడు. అక్కడ జరుగుతున్న హింస తగ్గాలంటే ఏం చేయాలో చెప్పాడు ఈ హీరో. జస్ట్ కాశ్మీర్ యూత్కు సరైన విద్య అందిస్తే చాలు అని ఒక్క ముక్కలో చెప్పాడు. ఇతను నటించిన సినిమాలు �