Home » Rinku Singh
చైనా వేదికగా ఈ ఏడాది సెప్టెంబర్లో జరిగే ఆసియా క్రీడల్లో క్రికెట్ గేమ్ను కూడా భాగస్వామ్యం చేసిన సంగతి తెలిసిందే. ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత మహిళల, పురుషుల టీ20 జట్లను ప్రకటించింది బీసీసీఐ.
ఐపీఎల్లో అలసిపోయిన రింకూ సింగ్ సేద తీరేందుకు మాల్దీవులకు వెళ్లాడు. అక్కడ సరదాగా గడుపుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో ఖాతాలో పోస్ట్ చేస్తూ ఉన్నాడు.
రింకూ సింగ్ ఐపీఎల్-2023లో మొత్తం 14 మ్యాచులు ఆడి 474 పరుగులు బాదాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 సీజన్ తుది అంకానికి చేరుకుంది. దాదాపు రెండు నెలలుగా క్రికెట్ ప్రియులను అలరిస్తోస్తున్న ఈ సీజన్ ఆదివారం(మే 28) గుజరాత్ టైటాన్స్(Gujarat Titans), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్తో ముగి
ఆఖరి ఓవర్లో ఐదు బంతులకు ఐదు సిక్సర్లు బాదిన రింకూ సింగ్ హీరో కాగా అతడి బాధితుడు గుజరాత్ టైటాన్స్కు చెందిన యష్ దయాల్. ఈ మ్యాచ్ తరువాత మరో మ్యాచ్ ఆడలేదు యష్ దయాల్. మద్దతు ఇస్తున్నామని జట్టు ఆటగాళ్లు చెబుతున్నప్పటికీ �
నిజానికి అతడు ఉపయోగించిన బ్యాట్ అతడిది కాదట. కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ నితీశ్ రాణా ది. వాస్తవానికి ఆ బ్యాట్ను రింకు సింగ్కు ఇవ్వడం నితీశ్ కు ఇష్టం లేదట.
చివరి ఓవర్లో భారీ లక్ష్యం ఉన్నప్పటికీ.. నేను సాధించగలను అనే భావతోనే ఉన్నాను. ప్రతీ బాల్ సిక్స్ కొట్టగొలను అనే నమ్మకంతో ఆడాను. అయితే, వరుసగా నాలుగు సిక్స్లు కొట్టేందుకు పెద్దగా కష్టపడకపోయినా.. ఐదో సిక్స్ కొట్టే సమయంలో కొంచెం కష్టపడాల్సి వచ్చ�
ఒకే ఓవర్లో ఐదు సిక్సులు కొట్టి అసాధ్యం అనుకున్న విజయాన్ని సుసాధ్యం చేసి రాత్రికిరాత్రే స్టార్ క్రికెటర్గా మారిపోయాడు కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఆటగాడు రింకూ సింగ్. చివరి ఓవర్లో ఐదు బాల్స్కు ఐదు సిక్సులు కొట్టి జట్టును విజయతీరాలకు చేర్�
కీలక మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ అదరగొట్టింది. రాజస్తాన్ నిర్దేశించిన మోస్తరు లక్ష్యాన్ని మరో 5 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.
"వీర్ మహాన్" ప్రస్తుతం wweలో పంబరేపుతున్న భారతీయుడు. WWE పోటీల విషయంలో ఇటీవల సోషల్ మీడియాలో బాగా ట్రేండింగ్ లో ఉన్న పేరు.