Home » rise
దేశంలో మహిళలపై నేరాలు గణనీయంగా పెరగడం అందరినీ ఆందోళన కలిగిస్తోంది. దేశంలో మహిళలపై దాడులు, కిడ్నాప్లు, అత్యాచారాల కేసుల సంఖ్య పెరిగిందని జాతీయ నేరాల వార్షిక నివేదిక తాజాగా వెల్లడించింది. మహిళల భద్రతకు పలు చట్టాలున్నా, వీటి అమలులో ఏర్పడుతు�
అదానీ విల్మార్ మార్కెట్ క్యాప్ 0.47 శాతం మాత్రమే పెరిగింది. జూన్ 30 నాటికి కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.53,280 కోట్లు కాగా, జూలై 31 నాటికి రూ.53,533 కోట్లకు పెరిగింది. అదానీ గ్రీన్ ఎనర్జీ మార్కెట్ క్యాప్ జూన్ 30 నాటికి రూ.1,49,833 కోట్ల నుంచి 15.59 శాతం పెరిగి జూలై 31 నాటిక�
బ్రెంట్ క్రూడ్ ధర ఆకాశాన్నంటే రీతిలో పైపైకి దూసుకుపోవడానికి చాలా కారణాలున్నాయి. రష్యా ముడిచమురు దిగుమతులపై నిషేధం విధించాలనే ప్రతిపాదనను యూరోపియన్ యూనియన్ సమర్థించడంతో క్రూడ్ ఆయిల్ ధరల్లో ఈ పెరుగుదల కనిపిస్తోంది.
భారత్ లో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. సెకండ్ వేవ్ తర్వాత తగ్గుతూ వచ్చిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం కేరళలో అత్యధికంగా 6.1శాతం పాజిటివిటి రేట్ ఉంది.
కేరళలో కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన కరోనా కేసులు మళ్లీ ఇవాళ భారీగా పెరిగాయి. కేరళలో గడిచిన 24గంటల్లో 11,079 పాజిటివ్ కేసులు, 123మరణాలు నమోదైనట్లు బుధవారం
హనీ ట్రాప్.. ఒకప్పుడు ఇది చాలా అరుదుగా వినిపించిన మాట. కానీ.. ప్రస్తుతం ఈ ట్రాప్లో పడిపోతున్న వారు వందల సంఖ్యలో బయటకు వస్తున్నారు. వలపు వల వేసి డబ్బు సంపాదనే ధ్యేయంగా కొన్ని ముఠాలు పని చేస్తున్నాయి.
దాయాది దేశం పాకిస్తాన్ కోవిడ్ నాలుగో వేవ్ తో పోరాటం చేస్తోంది.
ఇంధన ధరలు అంతకంతకూ పెరగడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి మోడీ సర్కార్ పై ఫైర్ అయ్యారు.
క్రెడిట్ కార్డుల నుంచి లక్షలను కాజేశారు సైబర్ కేటుగాళ్లు. తాజాగా..హైదరాబాద్ మహానగరంలో ఇలాంటి మోసం ఒకటి జరిగింది. క్రెడిట్ కార్డుల నుంచి రూ. 5.50 లక్షలను కాజేశారు సైబర్ కేటుగాళ్లు. తులసిబాబు అనే వ్యక్తి సిమ్ కార్డును బ్లాక్ చేయించి..కొత్త సిమ్ క�
దేశంలో పెరుగుతోన్న పెట్రోల్ ధరల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ..కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.