Home » RISHI SUNAK
బాలీవుడ్ కపుల్ ట్వింకిల్ ఖన్నా- అక్షయ్ కుమార్ బ్రిటన్ ప్రధాని రిషి సునక్ను కలిసారు. ట్వింకిల్ 'ప్రెట్టీ కూల్ మీటింగ్' అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు.
స్కాటిష్ సిక్కు జగ్తార్ సింగ్ జోహల్ను విడుదల చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని అడిగారా అని ప్రతిపక్షాలు కూడా సునక్ను పదేపదే అడుగుతున్నారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోందన్న వాస్తవాన్ని ఆయన తనతో లేవనెత్తారా లేదా అనే ప్రశ్నలు కూడ�
భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు ముగిసింది. రెండు రోజులు జరిగిన ఈ సదస్సులో పలు దేశాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జీ20 దేశాల ప్రధానులు, అధ్యక్షులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు.
భార్య అక్షతా మూర్తితో కలిసి రిషి సునాక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
జీ20 సదస్సులో పాల్గొనకుండా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి విఫలమయ్యారని వ్యాఖ్యానించారు.
కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మొరారీ బాపు రామ్ కథకు హాజరు కావడం తనకు గౌరవంగా భావిస్తున్నానని ప్రధాని సునక్ అన్నారు
హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ వారం మంచి పోటీ కనిపిస్తుంది. ఓపెన్హైమర్ మరియు బార్బీ చిత్రాలో ముందుగా ఏ సినిమాకి వెళ్లాలో అని ఆడియన్స్ తికమక పడుతున్నారు. అయితే బ్రిటన్ ప్రధాని రిషి సునక్ తన ఓటు బార్బీకే వేశారు.
ప్రధాని మంత్రి రిషి సునాక్ వాడే పెన్నుపై నిపుణులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. సునాక్ అధికారిక కార్యక్రమాల్లోను..అధికారిక పత్రాల్లో సంతకాలు పెట్టేందుకు వినియోగించే పెన్నుపెద్ద చర్చకే దారి తీసింది.
మనిషి తన మేథస్సుతో సృష్టించిన టెక్నాలజీ ఆ మనిషి మనుగడకే ముప్పు తెస్తుందా? మనిషి రూపొందించిన టెక్నాలజీ ఆ మనిషిని అంతమొందించటానికి ఆయుధాలను తయారు చేస్తుందా? అంటే నిజమేనంటున్నారు. కృత్రిమ మేథ (Artificial intelligence) ఏకంగా మనుషుల్ని అంతమొందించే ఘోరమైన ఆయు�
ఏ పర్యటనకు వెళ్లినా ఆ దేశాధినేతలకు హగ్తో స్నేహ హస్తాన్ని అందిస్తారు ప్రధాని మోదీ. ఇలా ఏ దేశం వెళ్లినా అక్కడి దేశాధినేతలతో కేవలం దౌత్య సంబంధాలే కాదు గాఢమైన స్నేహబంధాన్ని మోదీ పెంచుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.