Home » Road Show
KTR Fire Amit Shah comments : కేంద్ర హోంమంత్రి అమిత్ షా కామెంట్స్ పై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. సర్జికల్ స్ట్రైక్ శత్రుదేశాల మీద చేస్తారు..కానీ హైదరాబాద్ మీద చేస్తారా..? అని ప్రశ్నించారు. హిందూ, ముస్లిం పేరుతో విడదీసే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఓట్�
Amit Shah road show : గ్రేటర్ హైదరాబాద్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రోడ్ షో ముగిసింది. సీతాఫల్ మండి వరకు వెళ్లకుండానే రోడ్ షో ముగించారు. బస్సు దిగి బీజేపీ ఆఫీస్ కు వెళ్లిపోయారు. షెడ్యూల్ ప్రకారం రోడ్ షో ముందుకు సాగలేదు. కార్యకర్తలు భారీగా తరలి రావడంతో రోడ
ktr serious over bjp : బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఎన్నికల ప్రచారానికి వస్తున్న కేంద్ర మంత్రులు ప్రజలు వరదలతో అల్లాడుతున్నప్పుడు ఎక్కడ ఉన్నారని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కర్నాటకలో వరదలొస్తే 4
KTR fire BJP leaders : బీజేపీ నేతలపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. వరదసాయం రూ.10వేలు ఆపినోళ్లు.. రూ.25 వేలు ఇస్తారా అని ప్రశ్నించారు. వరద లాగా ఢిల్లీ నుంచి దిగుతున్న కేంద్ర మంత్రులకు స్వాగతమన్నారు. ఈ రాక ఏదో నగరం అకాల వర్షాలతో, వరదలతో..తల్లడిల్లుతున్నప్పుడు సాం�
minister ktr fires congress and bjp : కాంగ్రెస్ పాలనలో నల్లా, నాలా నీళ్లు కలిసిపోయేవని మంత్రి కేటీఆర్ విమర్శించారు. భోలక్ పూర్ లో ఆ నీళ్లు తాగి ఏడుగురు చనిపోయారని తెలిపారు. మంగళవారం (నవంబర్ 24, 2020) ముషీరాబాద్ లో కేటీఆర్ రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుత�
Minister ktr road show for ghmc elections : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బరిలో నిలిచింది ఎవరో తేలింది. గ్రేటర్లోని 150 వార్డులకుగాను… మొత్తం 1,122 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అధికార టీఆర్ఎస్ 150స్థానాల్లోనూ అభ్యర్థులను నిలిపింది. దీంతో అన్ని డివిజన్లలోనూ టీఆర్ఎస్
కళాకారుల నృత్యాలు, రంగు రంగుల వస్త్రధారణలు, సంప్రదాయ బద్ధంగా మహిళల డ్యాన్స్లు, డప్పులు, వాయిద్యాలు..ప్రజల కేరింతలు..వెల్ కం అంటూ ప్లకార్డులు, మోడీ..ట్రంప్తో కూడిన సైన్ బోర్డులు, అద్దంలా ఉన్న రోడ్లు, రోడ్డుకిరువైపులా పూలకుండీలు..ఇలా…అమెరిక�
అగ్ర రాజ్యాధినేత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 24-25 తేదీల్లో భారత్ లో పర్యటించబోతున్నారు. ట్రంప్ కు ఘన స్వాగతం పలకటానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ట్రంప్ భారత పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ�
ఫిబ్రవరి-24,2020న అగ్రరాజ్యం అధ్యక్షుడు సతీసమేతంగా ఢిల్లీలో అడుగుపెట్టనున్నాడు. రెండు రోజులపాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతలో పర్యటించనున్నారు. ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొట్ట మొదటి భారత పర్యటన. సెనేట్లో తనకు వ్యతిరేకంగా ప్�
ఆప్ అధినేత,ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ తన నామినేషన్ దాఖలు చేయలేకపోయారు. సోమవారం నామినేషన్ దాఖలు చేయాలని ముందు నిర్ణయించిన కేజ్రీవాల్ 3గంటలలోపు ఎలక్షన్ కమిషనర్ కార్యాలయానికి చేరుకోవాల్సి ఉంది. అయితే రోడ్ షో కారణంగా ఆయన సకాలంలో ఎలక్�