-
Home » Road Show
Road Show
తిక్క కుదిరింది.. మళ్లీ జైలుకి లైంగిక దాడి నిందితులు.. బెయిల్పై వచ్చి వీధుల్లో రోడ్ షోలు, వేడుకలు..
దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో పోలీసులు సీరియస్ అయ్యారు.
మరోసారి ఏపీకి ప్రధాని మోదీ, పోలీసుల భారీ బందోస్తు.. షెడ్యూల్ వివరాలు
స్టేడియం నుంచి బెంజిసర్కిల్ వరకు ప్రధాని మోదీ రోడ్ షో ఉంటుంది. ప్రధానమంత్రి రోడ్డు షోకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
చంద్రబాబు మెంటల్ హెల్త్ ఎలా ఉందో చూడండి: సీఎం జగన్
ఇప్పుడు సూపర్ సిక్స్ పేరుతో మోసం చేేసేందుకు మళ్లీ వస్తున్నారని జగన్ చెప్పారు.
హైదరాబాద్లో ముగిసిన ప్రధాని మోదీ మెగా రోడ్ షో.. ఎలా సాగిందంటే?
గతంలో కూడా మోదీ ఇలా రెండుసార్లు రోడ్ షోలు నిర్వహించారు. అవి కూడా అసెంబ్లీ ఎన్నికల కోసమే. ఒకటి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించగా, మరొకటి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించారు
హైదరాబాద్లో ప్రధాని మోదీ భారీ రోడ్ షో.. ప్రత్యేకత ఏంటో తెలుసుకోండి
ఈ రోడ్ షో నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి ప్రారంభమై కాచీగూడ వరకు సాగుతుంది. గ్రేటర్ పరిధిలోని 25 నియోజకవర్గల నుంచి జనసమికరణ చేశారు.
కేసీఆర్ గెలిస్తే అందరం బాగుపడతాం లేదంటే బాధ పడతాం : మంత్రి హరీష్ రావు
బీజేపీ వాళ్ళు పేదల కోసం ఒక్క మంచి పని అయినా చేశారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఉన్న నాడు ఇన్వర్టర్స్, కన్వర్టర్ అని గుర్తు చేశారు.
Modi Road Show: గుజరాత్లో మోదీ రోడ్ షో
గుజరాత్లో మోదీ రోడ్ షో
#GoodMorningCMSir హ్యాష్ ట్యాగ్తో సోషల్ మీడియాను హోరెత్తించిన జనసేన
ఏపీ రాష్ట్రంలో వర్షాల కారణంగా రోడ్లన్నీ అధ్వాన్నంగా మారాయి. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు డిజిటల్ క్యాంపెయిన్ మొదటి రోజు నిర్వహించారు.
Eteal To Huzurabad : రేపు హుజూరాబాద్కు ఈటల.. ఆ 3 గ్రామాల్లో రోడ్షో..
మాజీ మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం (జూన్ 8)న కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్కు వెళ్లనున్నారు. ఢిల్లీ నుంచి వచ్చాక మొదటిసారి హుజూరాబాద్ ఆయన వెళ్తున్నారు.
ఇలాంటి రోడ్ షో ఎప్పుడూ చూడలేదు : ఒక్క ఛాన్స్ ఇస్తే “బంగారు బెంగాల్” నిర్మిస్తామన్న అమిత్ షా
will make ‘Sonar Bangla’ in 5 years వెస్ట్ బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రాజకీయ హింస, దోపిడీ, బంగ్లదేశీయుల చొరబాట్లు లేని రాష్ట్రాన్ని చూడాలనుకుంటున్నారని అమిత్ షా తెలిపారు. ఆదివారం(డిసెంబర్-20,2020) బీర్భమ్ జిల్లాలో