Home » Roads
అంతరిక్షంలో ఉండాల్సిన ఓ వ్యోమగామి భూమిపై ప్రత్యక్షమయ్యాడు. బెంగళూరులోని రహదారుల అధ్వాన్న పరిస్థితిని ప్రపంచానికి తెలియజెప్పేందుకు ఓ వ్యక్తి వ్యోమగామిలా మారాడు. వ్యోమగామి దుస్తులతో అక్కడ గుంతల రోడ్డుపై నడుస్తూ పరిస్థితి ఎంత దారుణంగా ఉం�
హైదరాబాద్ మహానగరంలో గుంతలు లేని రోడ్లు చూపించాలని ఛాలెంజ్లు విసురుతుంటారు నాయకులు. అయినా కూడా హైదరాబాద్లో రోడ్లు మీద కనిపించే గుంటలు మాత్రం పూడ్చుకోట్లేదు. ఇది ఇప్పడు ఉన్న పరిస్థితి కాదు ఎన్నో రోజులు నుంచి ఉన్న పరిస్థితే. ఇందుకు అధికారు
సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక గాంధీ కేంద్రంలోని అధికారపార్టీ బీజేపీపై తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్తో కలిసి మోడీ ప్రత్యేక ఇంటర్వ్యూ చేయగా.. ఇందులో మోడీ పలు ఆసక్తి�
ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ లైఫ్ చాలా డేంజర్ లో ఉందని ఆయన భార్య,బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవీ శనివారం(ఏప్రిల్-20,2019) సంచలన వ్యాఖ్యలు చేశారు.తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న లాలూను కలిసేందుకుతన కుమారుడు తేజస్వీ యాదవ్ వెళినప్పుడు అనుమతి నిరాకర�
ప్రపంచంలో పాన్ నమిలే అలవాటు ఎక్కువగా భారతీయులకు ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే.మనదేశంలో నివసించే పాన్ ప్రియులకు రోడ్లు,గోడలు అంటే ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.రోడ్లపై ఎక్కడపడితే అక్కడ పాన్ ఊసేయడం,గోడలపై పాన్ పెయింటింగ్ లు వే�
హైదరాబాద్ : పాదచారులు రోడ్డు దాటే సమయంలో వాహనాలను నియంత్రించేందుకు ఓ రోబో త్వరలో హైదరాబాద్ రహదారులపై దర్శనమివ్వనుంది. బిజీ బిజీ నగరంలో ట్రాఫిక్ సమస్యల గురించి చెప్పుకోనక్కర లేదు..ఎవరి హడావిడిలో వారు..ఎవరి పనులలో వారు నిరంతరం హడావిడి..అద
అమెరికాలో మరోసారి టోర్నడోలు భీభత్సం సృష్టించాయి. అలబామా రాష్ట్రంలోని దక్షిణ లీ కౌంటీలో ఆదివారం(మార్చి-3,2019) రెండు టోర్నడోలు విరుచుకుపడటంతో 23మంది ప్రజలు చనిపోయారని, చనిపోయినవారిలో చిన్నారులు కూడా ఉన్నారని, అనేకమంది గల్లంతయ్యారని,గల్లంత�
హైదరాబాద్ : భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో, సికింద్రాబాద్ పరిధి కంటోన్మెంట్లోని రోడ్లపై ఆర్మీ అధికారులు మళ్లీ ఆంక్షలు విధించారు. ఇప్పటికే దేశంలో హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ఏవోసీ రోడ్లపై రాత్రిపూట సాధారణ పౌ�
తెలంగాణ రాష్ట్రంలో వాహనాలు వెల్లువెత్తున్నాయి. రహదారులు కిటకిటలాడుతున్నాయి. ఐదేళ్లలో 8.16 రెట్లకు మించి పెరిగాయి. రాష్ట్ర జనాభాలో ప్రతి 5.92 మందికి ఒక వాహనం ఉన్నట్లుగా రవాణాశాఖ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో ప్రభు