Home » Roads
Farmers Protest News : ఢిల్లీ సరిహద్దుల్లో రైతన్న ఉద్యమం మరింత ఉధృతం కానుంది. రైతు సంఘాల నేతలు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. జనవరి 7న ఢిల్లీ నాలుగు సరిహద్దుల్లో ట్రాక్టర్ ర్యాలీ చేపట్టనున్నారు. జనవరి 26న చేపట్టే ట్రాక్టర్ ర్యాలీకి జనవరి 7న రిహార్సల్ ని
Woman loses 22 relatives after landslide : ఊహలకందని విషాదం. ఒకరు కాదు..ఇద్దరు కాదు..ఏకంగా ఆమె 22 మంది బంధువులను కోల్పోయి తీవ్ర విచారంలో మునిగిపోయింది. శక్తివంతమైన ఈటా తుపాన్ వల్ల భారీ వర్షాలు, వరదలు పోటెత్తున్న సంగతి తెలిసిందే. తుపాన్ వల్ల ఓ గ్రామం..మొత్తం బురదనీటిలో కూరు
హైదరాబాద్ లో భారీ వర్షం ప్రజలను అతలాకుతలం చేసింది. 2020, సెప్టెంబర్ 16వ తేదీ..బుధవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయంది. కుండపోతగా వాన కురిసింది. చినుకుపడితేనే రహదారులపై వరద నీరు పోటెత్తుతుంది. ఇక భారీ వర్షానికి రోడ్లన్నీ చెరువులు తలపించా
యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు విలవిలలాడుతోంది. కంటికి కనిపించని ఈ సూక్ష్మజీవి 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. కరోనా వైరస్ మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. చాపకింద నీరులా ప్రబలుతూ లక్షలాది మంది ప్రాణాలు
లాక్ డౌన్.. వారిని రోడ్ల పాలు చేసింది. గుక్కెడు బువ్వ దొరక్క ఆహారం కోసం అలమటిస్తున్నారు. బతుకు దెరువుకు కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.
21 రోజుల దేశవ్యాప్త లాక్డౌన్ ను ప్రధానమంత్రి ప్రకటించిన తర్వాత సుమారు 6 లక్షల మంది వలస కార్మికులు నగరాల నుంచి తమ గ్రామాలకు కాలినడకనే వెళ్లారని ఇవాళ(మార్చి-31,2020) కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి తెలియజేసింది. మార్చి-31,2020 ఉదయం 11గంటల సమయానికి రోడ్
కరోనా వైరస్(COVID-19)వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా 21రోజుల లాక్ డౌన్ కు గత వారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ ను పట్టించుకోకుండా చాలామంది ఇంకా రోడ్లపైకి వస్తూనే ఉన్నారు. ఈ సమయంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్
దేశంలో కరోనా వైరస్(COVID-19) మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్ (సామాజిక దూరం) పాటించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు ప్రముఖులు అందరు ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నా… ఇంకా కొంతమంది పాటించడం లేదు. దేశ వ్యాప్తంగా లాకౌట్ ప్ర�
కరోనా భయంతో ఎయిమ్స్ లో పని చేస్తున్న అనేక మంది వైద్యులు, నర్సులను వారి అద్దె గృహాల నుండి భూస్వాములు బలవంతంగా గెంటివేశారు. ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్ అసోసియేషన్ ప్రధాన మంత్రి కార్యాలయు, ఆరోగ్య మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేశారు.
కరోనా కట్టడికి ప్రభుత్వాలు, అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కొందరు యువకులు, వ్యక్తులు మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. లాక్ డౌన్ నిబంధనల ప్రకారం ప్రజలు ఇళ్లలోనే ఉండాలి. ఎవరూ బయటకు రాకూడదు. రోడ్లపై తిరక్కూడదు. అలా అయితేనే వైరస్ వ్యాప్త