Home » Roads
ఐసు ముక్కలు కరిగిపోతాయి.. చాక్లెట్లూ కరిగిపోతాయి.. అయితే, రోడ్లు కూడా మంచు ముక్కల్లా, చాక్లెట్లలా కరిగిపోవడం ఎప్పుడైనా చూశారా? యూకేలోని పలు ప్రాంతాల్లో ఇదే జరుగుతోంది. అంతగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. రోడ్డుపై కాలు పెరిగితే బంకలా
దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణ లాంటి రాష్ట్రంలో వరివేయొద్దనే దుస్థితి జగన్ రెడ్డి కల్పించాడని దుయ్యబట్టారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు.
రాజస్థాన్ మంత్రి మండలిలో రీసెంట్ గా చోటు దక్కించుకున్న రాజేంద్ర సింగ్ గూడ కామెంట్లు వైరల్ అయ్యాయి. పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మంత్రిగా బాధ్యతలు అందుకున్న ఆయన.. తమ పరిధిలో
జమ్మూకశ్మీర్ లోని స్కూల్స్,బిల్డింగ్స్,రోడ్లకు ఉగ్రవాదంపై పోరులో అమరులైన సైనికులు, గాలంట్రీ అవార్డులు అందుకొన్న మిలటరీ సిబ్బంది మరియు
Work commitment Sanitation worker : చేసే పనిమీద శ్రద్ధ అంతకి భావం ఉంటే మండుటెండ అయినా..జోరు వాన అయినా ఒక్కటే. మనకు అన్నం పెట్టే పనిమీద అటువంటి అంకిత భావం కలిగిన ఓ మహిళ జోరున వర్షం కురుస్తున్నా తన పని మానలేదు. తౌటే తుఫాను ప్రభావంతో ముంటైలో కురిసిన భారీ వర్షాలకు..భారీ
Telangana First Day : తెలంగాణ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడం లేదు. కరోనాకు చెక్ పెట్టేందుకు లాక్ డౌన్ ఒక్కటే శరణ్యమని భావించింది తెలంగాణ ప్రభుత్వం. 2021, మే 12వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల లాక్ డౌన్ మొదలైంది. పది రోజుల పాటు ఈ లాక్ డౌన్ కొనసాగనుంది. ఉదయం 06 గంటల నుం
new GPS based system for tolling: వాహనాదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. జీపీఎస్ ఆధారిత టోల్ వ్యవస్థను త్వరలో తీసుకురానున్నట్లు కేంద్ర రవాణా, రహదారుల శాఖల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా జాతీయ రహదారిపై ప్రవేశించిన పాయింట్ నుంచి దిగిప�
Flying Cars : ఎంతోకాలంగా ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎగిరే కారుకు అనుమతులు వచ్చేశాయి. సమీప భవిష్యత్తులో ఆకాశం ఎగిరేకార్లతో రద్దీగా మారబోతుంది. 10 వేల అడుగుల ఎత్తులో గంటకు వంద మైళ్లు ప్రయాణించే ప్రపంచంలోని తొలి ఎగిరే కారు టేకాఫ్కు అధికా�
all ways closed to cm jagan house: ఏపీ సీఎం జగన్ ఇంటికి వెళ్లే మార్గాలన్నీ పోలీసులు మూసివేశారు. అమరావతిలో సీఎం జగన్ నివాసానికి వెళ్లే రోడ్లను భారీ గేట్లతో పోలీసులు క్లోజ్ చేశారు. టీడీపీ నేతలు వస్తారనే సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ముందస్తు జాగ్రత్త చర్యలు �
FM Nirmala Sitharaman : అందరూ ఊహించినట్టే జరిగింది. త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యం కల్పించింది కేంద్రం. ఆయా రాష్ట్రాల్లో పాగా వేయాలన్నది అధికారంలో ఉన్న బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోంది. అందులో భాగంగా..2021-22 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ�