Home » Roads
ఇకపై ఏ రహదారి నిర్మాణమూ ఆలస్యం కాకూడదని స్పష్టం చేశారు.
జీహెచ్ఎంసీ త్వరలో అధునాతన టెక్నాలజీతోకూడిన ఆబ్లిక్ కెమెరాలను అందుబాటులోకి తేనుంది.
కులు-మనాలి, కసోల్, పార్వతి వ్యాలీలో యాత్రికులు చిక్కుకున్నారు. భారీ వర్షాలు, వరదలతో రహదారులు దెబ్బతిన్నాయి.
ఢిల్లీతోపాటు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ఢిల్లీలో రెండో రోజు పాఠశాలలు మూతపడ్డాయి.
ఢిల్లీలో 41 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. 1982 జులై 25 తరువాత అత్యధిక వర్షపాతం నమోదు అయింది. నాలుగు దశాబ్దాల రికార్డును బ్రేక్ చేస్తూ వర్షాలు కురుస్తున్నాయి.
మదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట, ఎస్ ఆర్ నగర్, కూకట్ పల్లి, నిజాంపేట, నాంపల్లి, బషీర్ బాగ్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, హిమాయత్ నగర్, అబిడ్స్, కోఠి, బేగంబజార్, చిక్కడపల్లి, బాగ్ లింగంపల్లిలో వర్షం పడింది.
ముఖ్యంగా హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీ చార్మినార్ జోన్, శేరిలింగంపల్లి జోన్ పరిధిలో అధికంగా వర్షపాతం నమోదు అయింది. దాంతో పాటు సికింద్రాబాద్ జోన్ పరిధిలో ఉండే అంబర్ పేట్ లో వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన వాన పడింది.
కశ్మీర్లో ఆపిల్ దిగుబడులు ఈసారీ కొత్త రికార్డులు సృష్టించాయి. కానీ, మార్కెట్లో ఆపిల్ ధర వేగంగా పడిపోవడం కనిపిస్తోంది. శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారిపై ట్రక్కులు వరుసగా నిలిచిపోవడంతో ఆపిల్ పెట్టెలు మండీలకు చేరడం ఆలస్యం అవుతోంది. హైవేపై ఎక్కు
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి మొట్టికాయలు వేసింది. హైకోర్టుకు వెళ్లే రహదారి సరిగా లేదని..కనీసం వీధి లైట్లు కూడా వెలగటంలేదని దాఖలైన పిటీషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం రెండు నెలల్లోగా రోడ్లు నిర్మంచాల్సిందే..లైట్లు వెలిగేలా చర్యలు తీస
హైదరాబాద్ను మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. అర్ధరాత్రి దాటాక నగరంలోని పలుప్రాంతాల్లో వాన దంచికొట్టింది. దీంతో వరద నీరు భారీగా రోడ్ల మీదకు చేరింది. పాతబస్తీ, మొఘల్పురా, సుల్తాన్షాహీ, బహదూర్పురా, చార్మినార్, ఎల్బీనగర్, టోలీచౌక్, దిల్