Home » robbed
robbed 6 offices in 2 hours In Hyderabad : తాళం వేసి ఉన్న కార్యాలయాలే అతడి టార్గెట్.. కేవలం రెండు గంటల్లో ఆరు కార్యాలయాలను దోచేశాడు. దొరికినంత సొత్తుతో చెక్కేశాడు. ఒక కార్యాలయంలో 23 లక్షల రూపాయలు… మరి కొన్ని ఆఫీసుల్లో రూ. 5 వేల నుంచి రూ. 20 వేల లోపు నగదును కాజేశాడు. బాధితు
కరోనా వచ్చింది బాబూ అని హాస్పిటల్ కు వెళితే లక్షల విలువ చేసే బంగారం.. రూ.50వేలు డబ్బు దోచుకుపోయారు. పైగా అది కంటోన్మెంట్ జోన్ అని బోర్డు తగిలించడంతో అటుగా పాట్రోలింగ్ వాహనం కూడా రౌండ్స్ కు రాలేదు. కోల్కతాలోని ఓ ఫ్యామిలీలోని వ్యక్తి కరోనాతో మృ�
దేశ రాజధానిలో ఢిల్లీలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ తమ్ముడి కూతురు దమయంతి బెన్ మోడీ పర్సును ఎత్తుకెళ్లారు. బైక్ పై స్నాచర్లు.. దమయంతి
నిజామాబాద్ జిల్లాలో ఓ ద్విచక్రవాహనదారుడు వృద్ధురాలికి లిఫ్ట్ ఇచ్చి బంగారం దోచుకున్నాడు.
జమ్మికుంటలో ఓ విచిత్రమైన దొంగతనం జరిగింది. అందరూ సద్దుమణిగారు..ఎవ్వరూ లేరు..ఇదే అదనుగా అటు ఇటూ చూశారు చోరీకి వచ్చిన ఇద్దరు యువకులు.. ఒకరు..ఇద్దరు మించి ఎవ్వరూ కనిపించలేదు. అంతే వారు వచ్చిన పనిని గుట్టు చప్పుడు కాకుండా కానిచ్చేశారు. డబ్బు..బ�
రైలు దొంగలు ఎక్కుయితున్నారు. ప్రయాణీకుల లాగానే ఎక్కి..సందడి లేని ప్రాంతం వద్దకు రాగానే దొంగలు విజృంభిస్తున్నారు. మారణాయుధాలు చూపించి అందినదాడికి దోచుకెళుతున్నారు. శుభకార్యాలకు..పుణ్యక్షేత్రాలకు, విహార యాత్రలకు వెళ్లే వారిని టార్గెట్ చేస�
‘నా 10 లక్షలు పోయాయి..కనీసం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదు…పేదోడిని…నా డబ్బును రికవరీ చేసి ఇవ్వండి…ఆ డబ్బు రాకపోతే ఆత్మహత్య చేసుకుంటా’ అంటూ ఏడ్చాడు. ఆయన ఎవరో కాదు….సాక్షాత్తూ ఓ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే స్థానంలో ఉన్న ఆయనకే న్యాయం జరగడం లే