Home » Rohit Sharma
శ్రీలంక మరియు దక్షిణాఫ్రికా మధ్య మూడు టీ20 మ్యాచ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ టీ20 ఇంటర్నేషనల్లో బ్యాట్స్మెన్ మరియు బౌలర్ల లేటెస్ట్ ర్యాంకింగ్లను విడుదల చేసింది.
టీమిండియాలో పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకునే అవకాశం కనిపిస్తోంది. కోహ్లీ స్థానంలో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్య పగ్గాలను అందుకునే ఛాన్స్ కనిపిస్తోంది.
ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాటింగ్ లో రాణించింది. భారీగా పరుగులు చేసింది. చివరకు 466 రన్స్ కు ఆలౌటైంది. ఇంగ్లండ్ ముందు 368 పరుగుల
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి.. వైస్ కెప్టెన్ కి మధ్య విబేధాలు ఉన్నాయంటూ పలు మార్లు కథనాలు వచ్చాయి. వారి మధ్య ఉన్న స్నేహబంధాన్ని....
ఇంగ్లాండ్తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా పూర్తి రోజు ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. రోహిత్ సెంచరీకి మించిన స్కోరు, పూజారా హాఫ్ సెంచరీకి ధాటిన స్కోరుతో స్కోరు బోర్డును....
లండన్లోని ఓవల్ వేదికగా జరుగుతున్న ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా నాలుగో టెస్టులో రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. టీమిండియా ఆడుతున్న సెకండ్ ఇన్నింగ్స్ లో 15వేల పరుగులు....
చాలా ఏళ్ల తర్వాత లార్డ్స్లో జరిగిన టెస్టులో భారత్ అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఇంగ్లండ్ గడ్డపై భారత ఓపెనర్లు అదరగొట్టడంతో రెండో టెస్టులో టీమ్ ఇండియా మెరుగైన స్థితిలో నిలిచింది. కేఎల్ రాహుల్ అజేయ సెంచరీకి హిట్మ్య�
టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్, హిట్ మ్యాన్ గా గుర్తింపు పొందిన రోహిత్ శర్మ అరుదైన రికార్డు నమోదు చేశాడు. 2007లో ఐసీసీ ప్రవేశపెట్టిన మొట్టమొదటి టీ20 వరల్డ్కప్ ఫైనల్లో భారత జట్టు తరుపున ఆడిన రోహిత్ శర్మ, 14 ఏళ్ల తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా �
అమెరికన్ సీరియల్ ఫ్రెండ్స్ F.R.I.E.N.D.S అంటూ జరిగే గెట్ టూ గేదర్ సీరియల్ గురించి తెలిసే ఉంటుంది. రోహిత్ శర్మ సోషల్ మీడియా వేదికగా దానినే ప్రస్తావిస్తూ... ఓ ట్వీట్ పోస్టు చేశాడు.
Mumbai Indians VS Rajasthan Royals : ఐపీఎల్ 14వ సీజన్ కొనసాగుతోంది. ఉత్కంఠ భరింతగా మ్యాచ్ లు జరుగుతున్నాయి. 2021, ఏప్రిల్ 29వ తేదీ గురువారం నాడు రాజస్థాన్ రాయల్స్ – ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ముంబై జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. రాజస్థాన్ రా�