Home » Rohit Shetty
అక్షయ్ కుమార్, రోహిత్ శెట్టి కాంబోలో వచ్చిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సూర్యవంశీ’ వంద కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయ్యింది..
సెన్సేషనల్ డైరెక్టర్ రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరెకెక్కిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సూర్యవంశీ’ అదిరిపోయే రేంజ్లో కలెక్షన్స్ రాబడుతోంది..
‘సూర్యవంశీ’ సినిమా దివాళీ కానుకగా నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది..
అక్షయ్ నటించిన ‘బెల్ బాటమ్’, ‘సూర్యవంశీ’ సినిమాలు రిలీజ్కి రెడీగా ఉన్నాయి.. అయితే ఈ రెండు సినిమాలు ఓటీటీకే ఓటేస్తున్నాయా? అదీ ఒకే రోజు రిలీజ్ కాబోతున్నాయా?.. దీనిపై అక్షయ్ ఏమంటున్నాడు?..
Sooryavanshi and 83 will Release on OTT: కరోనా లాక్డౌన్ సమయంలో సినిమా థియేటర్స్ మూతపడ్డాయి. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం థియేటర్స్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో దర్శక నిర్మాతలు చాలా మంది వారి సినిమాలను ఓటీటీలో విడుదల చేస్తూ వస్తున్
బాలీవుడ్ స్టార్ హీర్ షారూఖ్ ఖాన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటించిన రొమాంటిక్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్.. ‘చెన్నై ఎక్స్ప్రెస్’.. 2013 ఆగస్టు 10న విడుదలైన ఈ సినిమా 2020 ఆగస్టు 10 నాటికి ఏడేళ్లు పూర్తవుతోంది. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ �
రెండు భారీ చిత్రాలు ‘సూర్యవంశీ’, ‘83’ కోసం సినీ ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆతృతగా, ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ కరోనా ప్రభావంతో ఈ రెండు సినిమాల విడుదల కాకుండా వాయిదా పడ్డాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీలపై ప్రముఖ నిర్మాణ సంస్థ రిలయ�
అక్షయ్ కుమార్ ఏం చేసిన సూపర్ గానే ఉంటుంది. తాజాగా తన పై కల్పిత వార్త రాసిన వెబ్ సైట్ కి ఓ వీడియోతో భలే పంచ్ ఇచ్చారు. అసలు విషయం ఏంటంటే… అక్షయ్ ప్రస్తుతం రోహిత్ శెట్టి దర్శకత్వంలో సూర్యవంశీ అనే సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే ఓ వ
అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ జంటగా.. రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరెకెక్కుతున్న ‘సూర్యవంశీ’ లో అజయ్ దేవ్గణ్, రణవీర్ సింగ్ అతిథి పాత్రల్లో మెరవనున్నారు..
అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ నటిస్తున్న‘సూర్యవంశీ’ క్లైమాక్స్ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో జరుగుతుంది.. అజయ్ దేవ్గణ్, రణవీర్ సింగ్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు..