Rooms

    అయోధ్యలో భారీగా పెరిగిన హోటల్ రూం ధరలు.. అక్కడ ఒక్కో రూం ధర 85వేలుపైమాటే

    January 15, 2024 / 11:43 AM IST

    రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా అయోధ్యలో హోటల్ బుక్సింగ్ లు భారీగా పెరిగాయి. జనవరి 22న ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రముఖులు, సాధారణ భక్తులు పెద్ద సంఖ్యలో అయోధ్యకు తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

    TTD Rooms: భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ

    June 12, 2021 / 11:13 AM IST

    తిరుమలకు వచ్చే భక్తులకు గదుల కేటాయింపు మరింత సులభతరం చేసింది టీటీడీ. సాధారణ భక్తులకు గదుల కేటాయింపునకు 6 చోట్ల రిజిస్ట్రేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

    వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు.. అడ్వాన్స్‌డ్ సెర్చ్ .. చాట్ రూమ్స్, కొత్త ఐకాన్లు

    August 25, 2020 / 02:20 PM IST

    ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లను అప్‌డేట్ చేస్తోంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లలో చాట్ అప్లికేషన్ iOS డివైజ్‌లకు యానిమేటెడ్ స్టిక్కర్లు, క్యూఆర్ కోడ్‌లను ప్రవేశపెట్టింది. డార్క్ మోడ్‌ను వాట్సాప్ వెబ్ డెస�

    గుంటూరులో యుద్ధం : మోడీ టూర్‌పై సెగలు

    February 9, 2019 / 12:52 PM IST

    విజయవాడ : భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టబోతున్నారు. ఇప్పటి నుండే రాజకీయాలు హీట్ హీట్‌గా మారిపోయాయి. మోడీ గో బ్యాక్ పేరిట బ్యానర్లు వెలిశాయి. గన్నవరం విమానాశ్రయం నుంచి గుంటూరు వెంబడి రహదారిపై .. రాత్రి�

    గుంటూరులో టీడీపీ – బీజేపీ యుద్ధం : మోడీ సభ ఏర్పాట్లపై ఆంక్షలు

    February 8, 2019 / 10:03 AM IST

    గుంటూరు: ఫిబ్రవరి 10వ తేదీన గుంటూరు నగరంలోని బుడంపాడు జాతీయ రహదారి వద్ద  జరిగే బీజేపీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్రమోడి  ప్రసంగించనున్నారు.  ఈ సభకు సంబందించిన అన్ని ఏర్పాట్లను స్ధానిక నేతలు పూర్తి చేస్తున్నారు. ఈ సభకు వీవీఐపిలు,విఐపిలు, జా�

10TV Telugu News