Home » Rooms
రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా అయోధ్యలో హోటల్ బుక్సింగ్ లు భారీగా పెరిగాయి. జనవరి 22న ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రముఖులు, సాధారణ భక్తులు పెద్ద సంఖ్యలో అయోధ్యకు తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
తిరుమలకు వచ్చే భక్తులకు గదుల కేటాయింపు మరింత సులభతరం చేసింది టీటీడీ. సాధారణ భక్తులకు గదుల కేటాయింపునకు 6 చోట్ల రిజిస్ట్రేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లను అప్డేట్ చేస్తోంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లలో చాట్ అప్లికేషన్ iOS డివైజ్లకు యానిమేటెడ్ స్టిక్కర్లు, క్యూఆర్ కోడ్లను ప్రవేశపెట్టింది. డార్క్ మోడ్ను వాట్సాప్ వెబ్ డెస�
విజయవాడ : భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టబోతున్నారు. ఇప్పటి నుండే రాజకీయాలు హీట్ హీట్గా మారిపోయాయి. మోడీ గో బ్యాక్ పేరిట బ్యానర్లు వెలిశాయి. గన్నవరం విమానాశ్రయం నుంచి గుంటూరు వెంబడి రహదారిపై .. రాత్రి�
గుంటూరు: ఫిబ్రవరి 10వ తేదీన గుంటూరు నగరంలోని బుడంపాడు జాతీయ రహదారి వద్ద జరిగే బీజేపీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్రమోడి ప్రసంగించనున్నారు. ఈ సభకు సంబందించిన అన్ని ఏర్పాట్లను స్ధానిక నేతలు పూర్తి చేస్తున్నారు. ఈ సభకు వీవీఐపిలు,విఐపిలు, జా�