Home » royal challengers bangalore
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాట్స్మెన్ డివిలియర్స్, కోహ్లీలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పర్సనల్ మెసేజ్ షేర్ చేసుకున్నారు. ఈ సీజన్లో రాణించలేకపోయమాని ఒప్పుకుంటూ మీ ఆదరాభిమానాలు ఇలాగే కొనసాగితే వచ్చే సంవత్సరం బాగా రాణిస్తామన�
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ కోసం ఓపికగా ఎదురుచూసినప్పటికీ వరుణుడు వాయిదాల పద్ధతిలో విరుచుకుపడ్డాడు. రాత్రి 11గంటలు దాటాక కాసేప
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగాల్సిన మ్యాచ్కు ఆటంకం ఏర్పడింది. టాస్ పడిన తర్వాత ఊపందుకున్న వర్షం గంటసేపు జోరుగా కురవడంతో కాసేపటి వరకూ ఆపేశారు. స్టేడియంకు వచ్చిన అభిమానులు మ్యాచ్ కోసం ఎదురుచూస్తూ గడిపారు. టాస్ వేసే సమయంలో వ
ఐపీఎల్ 2019లో భాగంగా బెంగళూరు వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరగనుంది. లీగ్లో జరుగుతోన్న 49వ మ్యాచ్లో టాస్ గెలిచిన బెంగళూరు రాజస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. 2019వ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ టాస్తో క�
కోహ్లీని దురదృష్టం వెన్నాడుతుందని చెప్పడానికి టాస్ రిజల్ట్లే నిదర్శనం. ఐపీఎల్ 2019 సీజన్ ఆరంభం నుంచి ఆడిన 12 మ్యాచ్లలో 9 టాస్లు ఓడిపోయాడు. కోహ్లీ కెప్టెన్సీలోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అన్ని మ్యాచ్లు ఆడింది. ఆదివారం జరిగిన మ్యాచ్కు ముం�
సొంతగడ్డపై ఢిల్లీ సత్తా చాటింది. 188 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన బెంగళూరు జట్టును 16 పరుగుల తేడాతో ఓడించింది. హిట్టర్లను తెలివిగా అవుట్ చేసిన ఢిల్లీ ఆ తర్వాత దిగిన బ్యాట్స్మెన్ను లాంచనంగా పెవిలియన్కు పంపేసింది. ఫీల్డింగ్లో వ
సొంతగడ్డపై ఢిల్లీ బ్యాట్స్మెన్ విజృంభించారు. టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికీ ఆఖరి ఓవర్లలో పరుగుల వరద కురిపించారు. ఈ క్రమంలో 5 వికెట్లు నష్టపోయి బెంగళూరుకు 188 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. ఏ అంచనాలు లేని రూథర్ఫర్డ్(28; 13బంతుల్లో 1ఫోర్, 3సిక్సులు)�
వరుస వైఫల్యాలను ఎదుర్కొని హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తోన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరో మ్యాచ్కు సిద్ధమైంది. ఢిల్లీ క్యాపిటల్స్ సొంతగడ్డపైనే ఓడించాలని భారీ ప్రయత్నాలు చేస్తుంది. అదే స్థాయిలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండు మ్యాచ్లు గెలిచ�
ఏ ఆటకైనా ఎమోషన్ అనేది కీలకం. ఆ ఆవేశం.. క్రీడోత్సాహమే ఎంతసేపైనా మైదానంలో ఉండేలా చేస్తుంది. ప్రత్యర్థిని చిత్తుగా ఓడించాలనే తపనే మనల్ని గెలిపిస్తుంది. ఏప్రిల్ 24బుధవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ఇలాంటి సన్నివేశమే ఒకటి చోటు
ఐపీఎల్ సీజన్ 2019 ఆరంభం నుంచి అంపైర్లు ఏదో ఒక విధంగా విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారు. మ్యాచ్ బాల్ను సరిగా అంచనా వేయలేని అంపైర్లు నో బాల్ అంటూ పలు మార్లు తప్పుడు నిర్ణయాలు ఇచ్చారు. ఈ కారణంతో మహేంద్రసింగ్ ధోనీ కూడా స్టేడియంలో నోరు పారేసుకున్నాడు.