Home » royal challengers bangalore
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫేసర్ డేల్ స్టెయిన్ ఐపీఎల్కు దూరం కానున్నాడు. ఐపీఎల్ 2019 సీజన్లో నాథన్ కౌల్టర్ నైల్ గాయం కారణంగా తప్పుకోవడంతో ఇటీవల జట్టులో స్థానం దక్కించుకున్నాడు డేల్ స్టెయిన్. ఆడిన ప్రతి మ్యాచ్లో వికెట్లు పడగొట్టి కెప్టెన్ క�
ఐపీఎల్ 2019 సీజన్ లో భాగంగా బుధవారం (ఏప్రిల్ 24, 2019) ఇక్కడ బెంగళూరులోని చిదంబరం స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది.
ఐపీఎల్ సీజన్ 12లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేలవ ప్రదర్శనకు సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అనూహ్యంగా చెన్నైపై విజయాన్ని అందుకున్న క్షణం నుంచి ఆర్సీబీపై ప్రభావం మారిపోయింది. ప్లేయర్లు ఎక్కడ లేని ఆనందం వచ్చింది. బెంగళూరు ప్లేయర్ అయిన చాహల�
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. టీమిండియా మాజీ కెప్టెన్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ చూసి భయమేసిందని తెలిపాడు. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో చివరి ఓవర్లో భయంకరమైన ఇన్నింగ్స�
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చివరి బాల్ వదిలేస్తాడని ఊహించలేదని ఆర్సీబీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ అంటున్నాడు. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ధోనీ చివరి బాల్కు పరుగులు చేయకపోవడంతో చెన్నై ఒక్క పరుగు తే�
అంచనాలకు మించి బెంగళూరు మరోసారి విజయం చేజిక్కించుకుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడిన మ్యాచ్లో 1 పరుగు తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడిన మ్యాచ్లో గెలుపొందింది. లక్ష్యం చిన్నదే అయినా వరుస వికెట్�
బెంగళూరు వేదికగా జరుగుతున్న మ్యాచ్లో ఆర్సీబీ 7వికెట్లు నష్టపోయి 161పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ విరాట్ కోహ్లీతో సహా పేలవ ప్రదర్శన చేయడంతో జట్టు భారీ స్కోరు నమోదు చేయలేకపోయింది. పార్థివ్ మినహాయించి జట్టులో ఒక్కరు కూడా 30పరుగులు చేయ�
సొంతగడ్డపై జరగనున్న కీలకపోరులో చెన్నై సూపర్ కింగ్స్తో తలపడేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సిద్ధమైంది. ఈ క్రమంలో చెన్నై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్లే ఆఫ్కు చేరుకోవాలంటే ప్రతి మ్యాచ్లోనూ గెలవాల్సిన పరిస్థితి బెంగళూరుది. మరో �
ఐపీఎల్లో బెంగళూరు 2వ విజయం నమోదు చేసుకుంది. కోల్కతాతో జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. 214 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన కోల్కతా నైట్ రైడర్స్ చివరి వరకూ పోరాడినా ఫలితం దక్కలేదు. ఈ క్ర�
కోల్కతాపై బెంగళూరు విజృంభించింది. ఐపీఎల్ సీజన్ 12లో తొలిసారి మెరుపులు సృష్టించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు 4 వికెట్లు నష్టపోయి కోల్కతాకు 214 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది. బెంగళూరు జట్టు స్కోరులో కోహ్లీ(100; 58 బంతుల్లో 9ఫోర్ల