Home » Rs 10 crore
సుకేశ్ చేసిన ఈ ఆరోపణలను ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కొట్టి పారేశారు. గుజరాత్లో బీజేపీ దయనీయ పరిస్థితిలో ఉందని, ఆ కారణంగానే ఒక ఆర్థిక నేరాల మోసగాడిపై బీజేపీ ఆధారపడుతోందని, ఇది మోర్బీ విషాద ఘటనను పక్కదారి పట్టించేందుకు బీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022) మెగా వేలంలో, ఈసారి అన్క్యాప్డ్ ప్లేయర్లపై కాసుల వర్షం కురుస్తోంది.
రోజుకు చేపలు పట్టడం ద్వారా కనీసం రూ.20వేలు సంపాదించే నారోంగ్ ఫేచరాజ్.. ఈ సారి జాక్ పాట్ కొట్టేశాడు. ఇంటికి తిరిగొస్తుండగా వింతైన వస్తువు కనిపించింది.
1885లో భారత్ లో బ్రిటీష్ రాజులు పరిపాలిస్తున్న కాలంలో...జారీ చేసిన రూపాయి నాణెం ఓ వ్యక్తి దగ్గర ఉంది. ఓ వైబ్ సైట్ దీనిని వేలం నిర్వహించాలని భావించింది.
Ghaziabad 11 years boy haching.. demands rs. 10 crore from father : యూట్యూబ్లో సైబర్ క్రైమ్ వీడియో చూసిన 11ఏళ్ల పిల్లాడు ఏకంగా తండ్రినే బ్యాక్ మెయిల్ చేశాడు. రూ.పది కోట్లు ఇస్తే వదిలేస్తాను… లేదంటే మీ ఫ్యామిలీ ఫోటోలన్నీ సోషల్ మీడియాలో పెట్టేస్తానంటూ డిమాండ్ చేశాడు..! మీ ఈమెయిల�
Chit Fund Fraud In Old City : హైదరాబాద్ పాతబస్తీలో భారీ మోసం వెలుగుచూసింది. ఎంతంటారా.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పది కోట్ల రూపాయల పైమాటే. చిట్టీల పేరుతో ఓ మహిళ పలువుర్ని నిలువునా ముంచింది. దీంతో పోలీసులను ఆశ్రయించడం బాధితుల వంతైంది. మరి బాధితులకు న్యాయం జరుగ�
Red sandalwood seized : తమిళనాడులో భారీగా ఎర్రచందనం పట్టుపడింది. కోట్ల రూపాయల విలువ చేసే ఎర్ర చందనాన్ని.. గుట్టుచప్పుడు కాకుండా దేశం దాటించేందుకు యత్నించిన స్మగ్లర్ల ప్రయత్నాలకు పోలీసులు బ్రేక్ వేశారు. తుత్తుకూడి ఓడరేవు ద్వారా విదేశాల్లో ఎర్రచందనం అక్ర
Keerthy Suresh’s Miss India Streaming Rights: కీర్తి సురేష్ సినిమాకు రూ.10 కోట్లా?.. అనే ఆసక్తికరమైన చర్చ ప్రస్తుతం సినీ వర్గాల్లో జరుగుతోంది. వివరాళ్లోకి వెళ్తే.. మహానటితో కీర్తి సురేష్ క్రేజ్ అమాంతం పెరిగింది. ఇటీవల డిజిటల్ ప్లాట్ ఫాం ద్వారా పెంగ్విన్ సినిమాతో ప్రేక్ష
తెలంగాణ రాష్టంరంలో కరోనా లేదని, పౌల్ట్రీ రంగంపై తీవ్ర ప్రభావం చూపించిందని మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. తనకు చెందిన పౌల్ట్రీలో రూ. 10 కోట్ల నష్టం వచ్చిందని వెల్లడించారు. చికెన్
మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మావోలు ఘాతుకానికి తెగబడ్డారు. కుర్ఖేడాలో రోడ్డు నిర్మాణాలకు వినియోగించే 27 వాహనాలకు నిప్పు పెట్టి కాల్చివేశారు. రూ.10 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు.