Home » RSS
భారత్ జోడో యాత్రంలో భాగంగా ప్రస్తుతం రాహుల్ రాజస్తాన్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. గురువారం దౌసా జిల్లాలోని బగ్డి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ఆర్ఎస్ఎస్లోకి మహిళల్ని అనుమించరు. ఎందుకు మహిళల్ని అణచివేసేదే వారు. ఆర�
బీజేపీ ప్రభుత్వం పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఏనాడూ కృషి చేయలేదు. బీజేపీ పాలనలో కొన్ని విజయాలు కూడా చెప్పగలరా? వారు రిజర్వేషన్లను వ్యతిరేకించారు, వారు ఎల్లప్పుడూ మైనారిటీలకు వ్యతిరేకంగా ఉన్నారు. మండల్ కమిషన్ విధానాన్ని వ్యతిరేక
ర్యాలీ నిర్వహణ ప్రశాంతంగా కొనసాగాలని, ఒకవేళ ఏదైనా తేడా జరిగితే కోర్టు పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆర్ఎస్ఎస్ను మద్రాస్ హైకోర్టు హెచ్చరించింది. కశ్మీర్, పశ్చిమ బెంగాల్, కేరళ సహా ఇతర ప్రాంతాల్లో నిర్వహించిన ర్యాలీలను ఆర్ఎస్ఎస్ ప్ర�
తాను రాజకీయపరమైన అంశాల్లో జోక్యం చేసుకుంటున్నట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని కేరళ గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ ఖాన్ సీఎంకు సవాల్ విసిరారు. లేకపోతే సీఎం రాజీనామా చేయాలన్నారు.
భారీ ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, హింస వంటి విపరీత పరిస్థితులతో కొట్టుమిట్టాడుతున్న దేశ ప్రజల దృష్టిని మరల్చడానికి జనాభా పాలసీ, మత మార్పిడి వంటి అంశాలను ఆర్ఎస్ఎస్ లేవనెత్తుతోంది. వాస్తవానికి ఇది బయటికి అసమ్మతి స్వరం లాగే వినిపించినప్పటికీ.. �
పీఎఫ్ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) కార్యకర్తలు తెలంగాణలో దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు పోలీసులను హెచ్చరించాయి. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో.. ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్, హిందూ ధార్మిక సంస్థలకు చెందిన కార్యకర్తలపై దాడు�
భారతీయ జనతా పార్టీ పాలనలో దేశం అతి తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటోంది. దేశంలో 45 ఏళ్ల గరిష్ట స్థాయిలో నిరుద్యోగం ఉంది. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ప్రధానమంత్రి చెప్పారు. కానీ ఏమైంది? ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వడానికి బదులు.. ఏడా�
ఆరెస్సెస్ మారుతోందా? చిరుత పులి తన శరీరంపైన ఉండే మచ్చలను మార్చుకోగలుగుతుందా? ఆరెస్సెస్ స్వభావంలో మౌలిక మార్పులు చేయాలని వారు కోరుకుంటే, మోహన్ భాగవత్కు కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను. హిందూ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే ఎజెండాను వదులుకుంటా�
‘‘75 ఏళ్ళ స్వాతంత్ర్య భారత ఉత్సవాలకు వారు ఏ పేరు పెట్టారు? ఆజాదీకా అమృత్ మహోత్సవ్ అంటూ వేడకలు నిర్వహిస్తున్నారు. అమృత్ ఏంటీ? స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకుడు ఎవరు? మహాత్మా గాంధీ. ఈ ఉత్సవాలకు బాపూ మహోత్సవ్ అని పేరు పెట్టాల్సింది’’ అని నితీశ్ కుమ�
దేశాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ విభజించేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. మోదీ పాలనలో ఇద్దరు టైకూన్లకు మాత్రమే మేలు జరిగిందని, ప్రజలు భయాందోళనల మధ్య బతకాల్సి వస్తోందన్నారు.