Home » RSS
అనేక దేవాలయాల్లో ఆరెస్సెస్ శాఖలు జరుగుతున్నాయి. కవాతులు చేస్తున్నారు. అందుకే మేము ఈ ఆదేశాలను జారీ చేశాము. దేవాలయాలు ఉన్నది భక్తుల కోసం. వారికి ఎటువంటి అసౌకర్యం కలుగకూడదు. బోర్డు వైఖరి ఇదే. మేము ఏ దేవాలయంలోనూ ఎటువంటి దర్యాప్తును నిర్వహించలేద
పాకిస్థాన్ భారత్ పై మరోసారి తన కుటిల బుద్దిని బయటపెట్టింది. పాక్ లో ఈ దుస్థితికి భారతే కారణం అంటూ ఆరోపిస్తోంది. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా దేశంలో పరిస్థితులను చక్కబెట్టుకోలేక భారత్ పై ఆరోపణలు చేస్తోంది.
అయితే రాహుల్ మాత్రం ఎవరి మీద ఇలాంటి పరువు నష్టం కేసులు నమోదు చేయలేదు. ఆయనను ‘పప్పు’ అనడమే కాకుండా.. ఆయనపైనా, ఆయన కుటుంబ సభ్యులపైనా అనేక రాజకీయ విమర్శలు చేసినప్పటికీ ఆయన మాత్రం ఎవరిపైనా కేసు పెట్టలేదు.
ఆర్ఎస్ఎస్ ఛాందసవాద, ఫాసిస్ట్ విధానం వల్ల భారతదేశంలో ప్రజాస్వామ్య పోటీ విధానం పూర్తిగా మారిపోయిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. దేశంలోని అన్ని సంస్థలను దాదాపు ఇది స్వాధీనం చేసుకుందని విమర్శించారు.
సంవర్ధినీ న్యాస్ అనేది ఆర్ఎస్ఎస్ మహిళా విభాగానికి చెందిన రాష్ట్ర సేవికా సమితికి చెందినది. కాగా, ఈ ప్రచారం కింద కనీసం 1,000 మంది మహిళలకు చేరువ కావాలని యోచిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ ప్రచారంలో భాగంగా, న్యాస్ ఆదివారం జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద�
సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఆర్ఎస్ఎస్ను నిషేధించారని, కానీ ఆయన పేరునుకూడా బీజేపీ వాడుకుంటోందని థాక్రే విమర్శించారు. సుభాష్ చంద్రబోస్, బాలాసాహెబ్ థాక్రే పేర్లను కూడా బీజేపీ దొంగిలించిందని అన్నారు. శివసేన పేరు, బాలాసాహెబ్ ఫొటోతో కాకుండా మోదీ పే
. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశభక్తి మోడల్ గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా మరింత వేడి పుట్టిస్తోంది. కాంగ్రెస్ పార్టీ 5వ ప్లీనరీ చివరిరోజైన ఆదివారం రోజున సదస్సును ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయ�
మతం అంటే సమాజ ఉన్నతి కోసం పని చేయడమని, తన గురించి మాత్రమే ఆలోచించి కడుపు నింపుకోవడం మతం కాదని భాగవత్ అన్నారు. ఈ మాటలు సంత్ రవిదాస్ చెప్పారని, అందుకే సమాజంలోని పెద్దలు సంత్ రవిదాస్ భక్తులుగా మారారని అన్నారు. ఇక ఛత్రపతి శివాజీ మహరాజ్, ఓరంగేబుకు �
‘‘పురాతన కాలం నుంచి స్వచ్ఛంద సేవకులకు హనుమంతుడు రోల్ మోడల్. 17వ శతాబ్దపు మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ చారిత్రక యుగం నుంచి రోల్ మోడల్. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరాం హెగ్డేవార్, ఇతర ముఖ్య నాయకులు ఎంఎస్ గోల్వాకర్, బాలాసాహెబ్ దియోరాస్ కాషా�
రవీంద్ర జడేజా ట్వీట్ను పలువురు కాంగ్రెస్ నాయకులు తప్పుబడుతుండగా, బీజేపీ నాయకులు జడేజాకు అండగా నిలిచారు. ఈ క్రమంలో రవీంద్ర జడేజా తనను ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లను ఉద్దేశించి మరో ట్వీట్ చేశారు. అందులో తాను (జడేజా) నమస్కారం చేస్తున్న ఫొటోను