Home » RSS
మమత కామెంట్స్తో కొత్త శత్రువులు పుట్టుకొస్తున్నారా ?
కాంగ్రెస్, సీపీఎం, ఎంఐఎం పార్టీలు దీదీపై విమర్శలు ఎక్కుపెట్టాయి. హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఈ విషయమై స్పందిస్తూ ‘‘2003లో ఆర్ఎస్ఎస్ను దేశభక్తులుగా కీర్తించారు. అనంతరం ఆర్ఎస్ఎస్ ఆమెను దుర్గగా అభివర్ణించింది. ఆర్ఎస్ఎస్ హి�
ప్రముఖ రచయిత, రాజమౌళి తండ్రి, రాజ్యసభ సభ్యుడు విజయేంద్రప్రసాద్ తాజాగా RSS పై సినిమా, సినిమాతో పాటు వెబ్ సిరీస్ తీస్తాను అంటూ ప్రకటించారు.
విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ''కొన్నేళ్ల క్రితం వరకు నాకు ఆర్ఎస్ఎస్ గురించి అంతగా తెలీదు. దానిపై అంతగా మంచి అభిప్రాయం కూడా లేదు. కానీ ఆర్ఎస్ఎస్ పై సినిమా తీయమని నా దగ్గరకి కొంతమంది వచ్చినప్పుడు........
ప్రధాని చేసిన సూచన సొంతింటికే చేరలేదంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. మరొక పక్క ఆర్ఎస్ఎస్ కాషాయ జెండాను మాత్రమే గౌరవిస్తుందని, జాతీయ జెండాను గౌరవించదని, ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ఎప్పుడూ జాతీయ జెండాను ఎగరవేయరనే అపవాదులు మరోసారి భగ్గ�
దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ అనే కార్యక్రమాన్ని ఏడాది కాలంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ నెల 15న దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశంలోని ప
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వ్యవస్థాపకుడైన కేబీ.హెడ్గేవార్ స్పీచ్ను పాఠ్య పుస్తకాల్లో చేరుస్తూ కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఐ) అనే విద్యార్థి సంఘం వ్యతిరేకత వ్యక్తం చేస
రాహుల్ గాంధీ పై నమోదైన కేసును.. ఫిబ్రవరి 10 నుంచి రోజువారీ పద్దతిలో విచారణ చేపట్టనున్నట్లు మహారాష్ట్రలోని భివాండి కోర్టు వెల్లడించింది.
హైదరాబాద్లో ఆర్ఎస్ఎస్ కీలక సమావేశాలు
రాహుల్ గాంధీ చేసిన హిందూత్వ వాది కామెంట్లకు సపోర్టు చేస్తూ.. కాంగ్రెస్ లీడర్ ప్రియాంక గాంధీ ఆర్ఎస్ఎస్, బీజేపీలపై విమర్శలకు దిగారు. మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారంటూ ఆరోపించారు.