Home » RTC Bus Accident
RTC Bus Accident : గుణదల పడవల రేవు సెంటర్ సమీపంలో సాయంత్రం వాకింగ్ చేసుకునే వారిపై ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందారు.
ఈ ఘటనలో సంఘటనా స్థలంలోనే ఒకరు మృతి చెందారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బస్సును హిందూపురం డిపోకి చెందినదిగా గుర్తించారు. Anantapur RTC Bus Mishap
బస్సులో 60మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. చెట్టు కొమ్మను తప్పించబోయి లోయలోకి బస్సు దూసుకెళ్లింది. RTC Bus Accident
పశ్చిమగోదావరిజిల్లా జంగారెడ్డిగూడెం వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగిన ఘటనపై రవాణా శాఖ మంత్రి పేర్ని నాని విచారణకు ఆదేశించారు.
కర్నూలు జిల్లాలోని అహోబిలం వద్ద ఓ ఆర్టీసీ బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 10మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
మెట్రో స్టేషన్ పెచ్చులు ఊడిపడి ఓ మహిళ చనిపోయి 24 గంటలు కాకముందే.. హైదరాబాద్ అమీర్ పేటలో మరో ఘోరం. ఆర్టీసీ బస్సు అదుపుతప్పింది. మెట్రో పిల్లర్ ను ఢీకొని.. ఆ తర్వాత రోడ్డు పక్కన ఉన్న షాపులోకి దూసుకెళ్లింది. అమీర్ పేట్ లోని గురుద్వార్ సమీపంలో సోమవా�