Home » RTPCR
500లకు పైగా ఫేక్ కరోనా నెగటివ్ సర్టిఫికెట్లు ఇచ్చిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో స్మగ్లర్లతో కూడా సంబంధాలు ఉన్నట్లుగా అధికారులు తేల్చారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనాను జయించారు. వ్యక్తిగత వైద్యులు ఎంవీ రావు నేతృత్వంలోని వైద్య బృందం సీఎంకు ఎర్రవల్లిలోని ఆయన నివాసంలో కరోనా పరీక్షలు నిర్వహించింది.
కేసీఆర్ కరోనా ఫలితాల్లో అస్పష్టత
కరోనా పరీక్షల్లో తప్పులు దొర్లుతున్నాయి. అవి సిబ్బంది చేస్తున్న తప్పులో, లేదంటే టెస్టింగ్ కిట్స్ వలన జరుగుతున్న పొరపాటో అనేది తెలుసుకోవడం వైద్యులకు తలనొప్పిగా మారింది.
Coronavirus strain: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కొత్త స్ట్రెయిన్ కరోనా వైరస్ విస్తరిస్తూ ఉండగా.. యూకే నుంచి వచ్చిన ప్రయాణికులందరూ విమానాశ్రయాల్లో RTPCR పరీక్షలు తప్పనిసరి చేస్తూ పౌరవిమానయాన శాఖ నిర్ణయం తీసుకుంది. అయితే లేటెస్ట్గా ఈ వైరస్ విషయంలో కొత్�
ప్రభుత్వ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోవిడ్ -19 చికిత్సకు సంబంధించి వైద్య ఖర్చులను తిరిగి చెల్లించాలని నిర్ణయించింది మహారాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే ఈ మేరకు నిర్ణయాన్ని వెల్లడించారు. 2020 సెప్టెంబర్ 2 నుంచి ఈ నిర్
తెలంగాణలో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. దీంతో జనాలు భయపడుతున్నారు. అదే సమయంలో కొత్త భయం పట్టుకుంది. కరోనా నిర్ధారణ పరీక్షలపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీనికి కారణం పాజిటివ్ ఉన్న వారికి నెగిటివ్ అని రిపోర్టులో రావడమే. కొత్తగా కరో�
దేశవ్యాప్తంగా కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. గత మూడు రోజులుగా 11వేలకు పైగా పాజిటివ్
దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలున్న వారిని గుర్తించి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేస్తుంటారు. కొంతమందిలో ఎలాంటి లక్షణాలు లేకపోయినా కరోనా ఉండే అవకాశం ఉంది. అలాంటి వారిని గుర్తించడంలో నిర్ధారణ పరీక్షలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విజయవంతం అయ�