Russian

    తిరుపతిలో రష్యా యువతి లాక్ డౌన్ కష్టాలు..సహాయం చేసిన ఎమ్మెల్యే భూమన

    July 29, 2020 / 09:06 AM IST

    తిరుపతిలో శ్రీవారి దర్శనం కోసం వచ్చి ఇరుక్కపోయిన రష్యా యువతి అష్టకష్టాలు పడింది. చేతిలో డబ్బులు లేకపోవడం, లాక్ డౌన్ కొనసాగుతుండడం, విమానాలు లేకపోవడంతో ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొన్నారు. స్పందించిన కొందరు సహాయం చేశారు. విషయం త�

    తొడగొడుతున్న వాయిసేన : ఇక చైనాకు చుక్కలే

    July 5, 2020 / 09:29 AM IST

    భారత్‌- చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. డ్రాగన్‌ బలగాల మోహరింపును ఉధృతం చేయడంతో భారత్‌ మరింత అప్రమత్తమైంది. ఢీ అంటే ఢీ అనేలా దూకుడుగా వ్యవహరిస్తోంది. సరిహద్దుల్లో దూకుడుగా ఉన్న చైనాకు చుక్కలు చూపించేందుకు భారత వాయుసేన

    2036 వరకు ఆయనే దేశాధ్యక్షుడు

    July 2, 2020 / 11:08 AM IST

    అవును మీరు వింటున్నది నిజమే. ఆయన 2036 వరకు ఆ దేశానికి అధ్యక్షుడుగా కొనసాగనున్నారు. ఇందుకు అక్కడి రాజ్యాంగ సవరణ కూడా చేసేశారు. దీనికి అక్కడి ప్రజల ఆమోదం కూడా లభించేసింది. దీంతో 2036 వరకు ఆయన దేశాధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ఇంతకు ఏ దేశమనేది చెప్పలే�

    ఏపీలో కరోనా కలకలం.. అనంతపురం, కడప జిల్లాలో ఇద్దరు అనుమానితులు

    March 16, 2020 / 05:27 AM IST

    ఏపీలో కరోనా కలకలం రేపుతోంది. అనంతపురం, కడప జిల్లాలో కరోనా లక్షణాలతో ప్రజలు వణికిపోతున్నారు. మార్చి 6న పుట్టపర్తికి వచ్చిన రష్యా యువకుడు.. తీవ్ర అనారోగ్యంతో

    Video : బొద్దింకకు సిజేరియన్ డెలివరీ..! తల్లీ బిడ్డా క్షేమం..!!

    December 30, 2019 / 07:34 AM IST

    మహిళలకు ప్రసవం కష్టమైతే..డాక్టర్లు సిజేరియన్ ఆపరేషన్ చేసి డెలివరీ చేస్తారు. కానీ ఓ వింత..విచిత్రం గురించి తెలుసకుంటే నోరు ఆవలిస్తారు. ఓ బొద్దింకకు ప్రసవం కష్టమైంది.! దీంతో డాక్టర్లు సిజేరియన్ డెలివరీ చేశారు…!! తల్లీ బిడ్డా అదేనండి బొద్దింక �

    బంక్ బంపర్ ఆఫర్ : బికినీతో వస్తే పెట్రోల్ ఫ్రీ…

    November 19, 2019 / 08:04 AM IST

    పెట్రోల్, డీజిల్, ఫ్రీగా ఇస్తామంటే…జనాలు ఎగేసుకుంటూ పోరూ..క్యూలో నిలబడి మరీ తెచ్చేసుకంటారు. ఇది ఏ ఇండియాలోనే కాదు ప్రపంచంలోని ఏ దేశంలో అయినా  సరే ఫ్రీ అంటే వెళ్లకుండా ఉంటారా చెప్పండి. పెట్రోల్, డీజిల్ ఫ్రీ ఇవ్వటానికి ఏ దేశ ప్రభుత్వమూ ముం�

    మన్ కీ బాత్ : ఓటమి తర్వాత…రష్యన్ టెన్నిస్ ప్లేయర్ స్పీచ్ పై మోడీ ప్రశంసలు…లతాజీకి బర్త్ డే విషెస్

    September 29, 2019 / 10:27 AM IST

    ఇవాళ(సెప్టెంబర్-29,2018)మన్ కీ బాత్ 57వ ఎసిపోడ్ లో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశప్రజలనుద్దేశించి ప్రసంగించిన మోడీ..దసరా పండుగ సీజన్ దేశంలో మొదలైన సందర్బంగా ప్రతి ఒక్కరూ తమ బుంధువులు,కుటుంబసభ్యులతో సుఖసంతోషాలతో గడపా

    నడి సముద్రంలో తగులబడ్డ ఓడలు : భారతీయులు మృతి 

    January 22, 2019 / 07:13 AM IST

    రష్యా  : నడి సముద్రంలో ప్రయాణిస్తున్న ఓడల్లో అగ్రిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 11మంది మృతి చెందారు. వీరిలో పలువురు భారతీయులు కూడా వున్నారు. చైనా, రష్యా దేశాల సముద్ర జలాలను విడదీసే క్రెచ్ స్ట్రెయిట్ జలసంధిలో రెండు ఓడలు తగులబడిపోయిన ఘటనలో

10TV Telugu News