Home » rythu bharosa scheme
తెలంగాణలో పంటలకు పెట్టుబడి సాయంకోసం రేవంత్ రెడ్డి సర్కార్ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకంలో భాగంగా ప్రతీయేటా ఎకరాకు రూ.12వేలను రెండు దఫాలుగా అందజేస్తుంది.
తెలంగాణ ప్రభుత్వం వానాకాలం సీజన్కు రైతు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధుల విడుదల కొనసాగుతోంది. తొమ్మిది రోజుల్లో 9వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ..
మిగతా వారికి నిధులు సమీప భవిష్యత్తులో జమ అవుతాయి.
అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క రూ.3,04,965 కోట్లతో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
తెలంగాణ వార్షిక బడ్జెట్ 2025-26ను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ.3,04,965 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టగా..
తెలంగాణ ప్రభుత్వం ఎకరానికి ఏడాదికి రూ.12వేల చొప్పున రెండు విడుతల్లో రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే.
మొత్తంగా ఇప్పటివరకు రాష్ట్రంలో 30.11 లక్షల మంది రైతులకు రూ.1834.09 కోట్లు జమయ్యాయి.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రెండు ఎకరాల భూమి కలిగిన రైతుల ఖాతాల్లో ‘రైతు భరోసా’ నగదును జమ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు..
తెలంగాణ ప్రభుత్వం ‘రైతు భరోసా’ పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో తొలి విడతలో భాగంగా ఎకరాకు 6వేలు చొప్పున జమచేయనుంది.