Home » rythu bharosa scheme
రైతు భరోసా మార్గదర్శకాలపై కసరత్తు చేసిన ప్రభుత్వం.. పంటలు వేసిన భూములకు రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయం..
అందరి అభిప్రాయాలు తీసుకుని విధివిధానాలు నిర్ణయించి ప్రభుత్వంకు నివేదిక అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
రైతులకు జగన్ సర్కార్ శుభవార్త
ఏపీ సీఎం జగన్ రైతులకు శుభవార్త వినిపించారు. కౌలు రైతుల కోసం వైఎస్ఆర్ రైతు భరోసా గడువు పెంచారు. డిసెంబర్ 15 వరకు గడువు ఇచ్చారు. అలాగే ప్రత్యేక స్పందన
జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న పథకం రైతు భరోసా. ఈ పథకానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ స్కీమ్ అమలు కోసం రూ. 5వేల 510 కోట్లు రిలీజ్ చేసింది.