-
Home » sabarimala temple
sabarimala temple
శబరిమల టెంపుల్కు పోటెత్తిన భక్తులు.. ఇప్పటి వరకు ఎంతమంది దర్శించుకున్నారంటే?
December 15, 2025 / 11:19 AM ISTSabarimala : శబరిమల కొండలన్నీ అయ్యప్ప నామస్మరణతో మారుమోగుతున్నాయి. అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో
తెరుచుకున్న శబరిమల ఆలయం.. తొలిసారిగా ఆపరేషన్ థియేటర్లు.. భక్తులకు కీలక సూచనలు..
November 16, 2025 / 07:08 PM ISTశబరిమలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక సదుపాయాలను కల్పించింది కేరళ ప్రభుత్వం.
శబరిమలకు పోటెత్తిన భక్తులు.. మకరజ్యోతి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు..
January 14, 2025 / 06:49 PM ISTమకర జ్యోతి దర్శనం తర్వాత సన్నిధానానికి వెళ్లేందుకు కూడా ఆంక్షలు విధించారు.
శబరిమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనాలపై అధికారుల కీలక నిర్ణయం..
January 12, 2025 / 08:45 PM ISTపెద్ద సంఖ్యలో స్వాములు, భక్తులు శబరిమలకు చేరుకోవడంతో అయ్యప్ప స్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం.
అయ్యప్పస్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు
December 13, 2023 / 06:38 PM ISTఅయ్యప్పస్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు
అయ్యప్ప మాలదారులకు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న కేరళ సర్కార్
December 11, 2023 / 11:09 AM ISTరెండు నెలల పాటు సాగే దర్శనాల్లో భాగంగా శబరిమల అయ్యప్ప ఆలయం గత నెల 17 నుంచి తెరుచుకుంది. ఈ ఏడాది మండల - మకరవిళక్కు వేడుకలు 17వ తేదీ నుంచే ప్రారంభమయ్యాయి.
Sabarimala Temple: ఈ సీజన్ కు “శబరిమల ఆలయం” మూసివేత
January 21, 2022 / 11:41 AM ISTకేరళలోని ప్రముఖ దేవాలయం శబరిమల అయ్యప్ప సన్నిధి ఈ సీజన్ కి గానూ మూతపడింది. "మండల-మకరవిళక్కు"గా పిలిచే ఈ కాలవ్యవధి గురువారంతో ముగిసింది.
Makara Jyothi : శబరిమలలో మకరజ్యోతి దర్శనం.. పులకించిన భక్త జనం
January 14, 2022 / 09:42 PM ISTప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో మకర సంక్రాంతి పర్వదినాన మకరజ్యోతి దర్శనమిచ్చింది. పొన్నాంబళమేడు కొండల్లో జ్యోతి కనిపించడంతో అయ్యప్ప భక్తులు పులకించిపోయారు.
Sabarimala Temple : శబరిమలకు చిన్నారులు వెళ్లొచ్చు.. కోవిడ్ టెస్టు రిపోర్టు అక్కర్లేదు!
November 27, 2021 / 07:19 PM ISTశబరిమల దర్శనానికి వెళ్లే చిన్నారుల విషయంలో నెలకొన్న గందరగోళానికి కేరళ ప్రభుత్వం తెరదించింది. అయ్యప్ప దర్శనానికి వెళ్లే చిన్నపిల్లలకు కోవిడ్ టెస్టు రిపోర్టు అక్కర్లేదని తెలిపింది.
Sabarimala Temple : నేడు తెరచుకోనున్న శబరిమల ఆలయం..కరోనా నెగెటివ్ వచ్చిన వారికే దర్శనానికి అనుమతి
November 15, 2021 / 08:10 AM ISTకేరళలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయం సుదీర్ఘ విరామానంతరం తెరుచుకోనుంది. ఇవాళ సాయంత్రం 5గంటలకు దేవస్థానం ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో ఆలయ గర్భగుడిని తెరవనున్నారు.