Home » sad
వ్యాయామం శక్తి స్థాయిలను పెంచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి , మానసిక స్థితిని మెరుగుపరచడానికి ఒక గొప్ప మార్గం. ఉత్తమ ప్రయోజనాలను పొందడానికి కఠినమైన వ్యాయామాలు ఎక్కువ సమయం చేయాల్సిన పనిలేదు.
బాదల్ గౌరవ సూచకంగా భారతదేశం అంతటా రెండు రోజుల సంతాప దినాలను నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. సంతాప దినాలలో, జాతీయ జెండాను క్రమం తప్పకుండా ఎగురవేసే అన్ని భవనాలపై జాతీయ జెండాను సగానికి ఎగురవేస్తామని, ఈ రెండు రోజులలో
పంజాబ్ రాజకీయాల్లోనే కాకుండా, సిక్కు మతపరమైన వ్యవహారాల్లో సుదీర్ఘ కాలం ఆధిపత్యం చెలాయించారు. 2015లో మోదీ ప్రభుత్వం దేశంలో రెండవ అత్యున్నత గౌరవ పురస్కారమై పద్మవిభూషణ్ ఇచ్చి గౌరవించింది. అయితే, మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు రైత
ఇందిరా గాంధీ మరణం అనంతరం దేశ వ్యాప్తంగా సిక్కుల ఊచకోత జరిగింది. ఆ సమయంలో రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నారు. అయితే ఇందిరా మరణానికి ప్రతీకారంగా కాంగ్రెస్ పార్టీనే ఈ పని చేయిందనే విమర్శలు చాలా బలంగా ఉన్నాయి. వీటికి తోడు ఓ సందర్�
వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 117 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుందని పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు అశ్వనీ శర్మ తెలిపారు.
రైతుల సమస్యలు, పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పార్లమెంట్లో చర్చ జరిగేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఏడు ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ కి లేఖ రాశాయి.
శిరోమణి అకాలీదళ్ - బీఎస్పీ మధ్య ఒప్పందం కుదిరింది. ఇది చారిత్రాత్మకమైన రోజుగా శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్బాదల్ వెల్లడించారు. పంజాబ్ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీ అయిన బీఎస్పీతో పొత్తు పెట్టుకుందని, 1986లో ఎస్ఏడి, బీఎస్పీ కలి�
వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకున్నారు. అన్యోన్యంగా జీవిస్తున్నారు. వారి ప్రేమకు, దాంపత్య జీవితానికి ప్రతిరూపంగా ఒక బిడ్డ కూడా పుట్టాడు. అంతా సవ్యంగా సాగిపోతోంది. కానీ విధి కన్ను కుట్టిందో మరో కారణమో కానీ, పండంటి మగబిడ్డకు జన్మని�
దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు సీఏఏకు అనుకూలంగా ర్యాలీలు కూడా జరుగుతున్నాయి. అయితే భారత్ లో చర్చనీయాంశమైన సీఏఏపై తొలిసారి ఓ టెక్ దిగ్గజం స్పందించారు. భారతీయ సంతతికి చెందిన మైక్రోసాఫ్ట్ స
ఆయనో యూట్యూబ్ స్టార్. యూట్యూబ్ యూజర్లకు పరిచయం అక్కర్లేని పేరు గ్రాండ్పా నారాయణ రెడ్డి. గ్రాండ్ పా కిచెన్ పేరుతో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి ఎంతో పాపులారిటీ సాధించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన పెద్దాయన గ్రాండ్పా (73) అక్టోబర్ 27న కన్నుమూశ