Home » Sai Dharam Tej
విరూపాక్ష మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ సినిమా రూ.50 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.
హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విరూపాక్ష’ యూఎస్ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. ఈ సినిమాకు అక్కడ సాలిడ్ కలెక్షన్స్ వస్తుండటంతో త్వరలోనే మిలియన్ డాలర్ క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ విరూపాక్ష సూపర్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా సీక్వెల్ పై తేజు సాలిడ్ క్లారిటీ ఇచ్చాడు.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విరూపాక్ష’ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల మోత మోగిస్తోంది. ఈ సినిమా తొలి మూడు రోజుల్లో రూ.44 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.
సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన విరూపాక్ష సినిమా ఏప్రిల్ 21న రిలీజయి మంచి విజయం సాధించింది. దీంతో చిత్రయూనిట్ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది. ఒక తెలుగులోనే ఇంతంటే..
థియేటర్ లో విరూపాక్ష రెస్పాన్స్ చూసేందుకు వెళ్లిన నిర్మాత ప్రసాద్, దర్శకుడు కార్తీక్ కి షాక్ తగిలింది. అసలు ఏమైందంటే..
సాయి ధరమ్ విరూపాక్ష సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. తాజాగా ఈ సక్సెస్ పై రామ్ చరణ్ ట్వీట్ చేశాడు.
మలయాళ కుట్టి సంయుక్త వరుస విజయాలతో దూసుకుపోతుంది. విరూపాక్ష కూడా హిట్ అవ్వడంతో కళ్యాణ్ రామ్ సినిమా పై అందరి ద్రుష్టి పడింది.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘విరూపాక్ష’ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.12 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు సాధించింది.