Salt

    SALT : ఉప్పు మోతాదుకు మించితే గుండె సంబంధిత సమస్యలు వస్తాయా?

    June 21, 2022 / 01:59 PM IST

    ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ఒక వ్యక్తి రోజుకు 2 గ్రాముల కంటే ఎక్కువ సోడియం, అంటే రోజుకు 5 గ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ రోజుకు 2.5 గ్రాముల కంటే ఎక్కువ సోడియం తీసుకోకూడదని సిఫార్సు చేసింది.

    Salt : ఉప్పు వాడకంలో పొదుపు మంచిదే!

    May 29, 2022 / 02:21 PM IST

    ఉప్పు అధికంగా తీసుకుంటే ఎముకలు బలహీనంగా మారతాయి. అంతేకాకుండా గుండె జబ్బులు దరిచేరతాయి. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. అధిక మోతాదులో ఉప్పు తినటం వల్ల ఊబకాయం సమస్య వస్తుంది.

    Salt : ఉప్పుతో మధుమేహం ముప్పు…

    March 5, 2022 / 02:57 PM IST

    అధిక ఉప్పుతో రక్తపోటు, అధిక బరువు పెరగడంతో మధుమేహం వస్తుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. అధిక రక్తపోటు, మధుమేహం వల్ల చివరకు గుండె జబ్బులకు కారణం మయ్యే అవకాశాలు ఉంటాయి.

    Iodine : ఉప్పులో అయోడిన్ ఉందో లేదో చిటికెలో నిర్ధారించండి

    August 29, 2021 / 03:24 PM IST

    అయితే మార్కెట్లలో వచ్చే బ్రాండ్ల ఉప్పులో అయోడిన్ చేర్చాలని ప్రభుత్వం నేషనల్ అయోడిన్ డెఫిసియన్సీ డిజార్డర్స్ కంట్రోలో ప్రోగ్రాంను చేపట్టింది. ఉప్పులో అయోడిన్ 30పీపీఎమ్ కంటే తక్కువ ఉ

    Ugadi Pachchadi : ఉగాది పచ్చడి – ఆరోగ్య సూత్రాలు

    April 12, 2021 / 06:14 PM IST

    ఉగాది పచ్చడిలో ఆరోగ్య సూత్రాలు ఇమిడి ఉన్నాయి. ఉగాది-వేపపువ్వు పచ్చడి-కాలాన్ని భగవద్రూపంగా భావిస్తే ప్రతిరోజూ, ప్రతి నిముషమూ పండుగే... ఆనందమే....ఇట్టి పవిత్ర విశాల భావన లేకుండా ఆచరించే పండుగలు వ్యర్ధమే అవుతాయి.

    ఉప్పు ఎక్కువ తింటున్నారా.. మీ ఇమ్యూనిటీ వీక్ అయిపోతుంది జాగ్రత్త

    November 30, 2020 / 07:54 PM IST

    SALT: ఉప్పు మరీ ఎక్కువగా తింటే ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోతుందని అంటున్నారు రీసెర్చర్లు. జర్నల్ సైన్స్ ట్రాన్‌స్లేషన్ మెడిసిన్ లో పబ్లిష్ అయిన కథనం ప్రకారం.. డైట్ లో ఉప్పు ఎక్కువగా ఉండటంతో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ పెరుగుతుందని రీసెర్చ్ టీం తెలి

    పండ్లు, కూరగాయలను ఇలా శుభ్రం చేస్తున్నారా? జాగ్రత్త.. ఈ తప్పు చేయొద్దు!

    July 1, 2020 / 10:40 PM IST

    ప్రపంచమంతా కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. భారత్ సహా ఇతర దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా పీక్ స్టేజ్ లోకి వెళ్లిపోయింది. బయటకు వెళ్తే చాలు.. ముఖానికి మాస్క్ ధరించి వెళ్తున్నారు. చేతులను శానిటైజ్ చేసుకుంటున్నారు. ష

    ఇవే తినాలి : మధ్యాహ్న భోజనంలో రొట్టె, ఉప్పు

    August 23, 2019 / 05:35 AM IST

    పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందించేందుకు మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది. కానీ చిన్నారులకు సరియైన ఆహారం అందడం లేదు. కొంతమంది కక్కుర్తి పడి వారికి సరియైన భోజనం పెట్టకు�

10TV Telugu News