Home » samatha case
దిశ కేసు తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది సమత హత్య, అత్యాచారం కేసు. కోర్టు తన తీర్పును 2020, జనవరి 27వ తేదీ సోమవారం నాడు వెలువరించనుంది. ఇప్పటికే ఈ కేసులో ఆదిలాబాద్ ఫాస్ట్ట్రాక్ కోర్టులో విచారణ పూర్తి అయ్యింది. రికార్డు సమయంలో క�
ఆసిఫాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన సమత హత్యాచారం కేసు విచారణ జరుగుతోంది. ఇప్పటికే దీనిపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటైన సంగతి తెలిసిందే. 2019, డిసెంబర్ 18వ తేదీ బుధవారం కోర్టు విచారణ జరిపి..డిసెంబర్ 19వ తేదీ గురువారానికి వాయిదా వేసింది. నిందితుల
సమత అత్యాచారం, హత్యకేసు విచారణ వేగవంతం కానుంది. ఆదిలాబాద్ ఫాస్ట్ట్రాక్ కోర్టులో విచారణ జరగనుంది. ఇందుకు సంబంధించి కొమరం భీం జిల్లా ఎస్పీ మల్లారెడ్డి ఇప్పటికే ఛార్జిషీట్ సమర్పించారు. మొత్తం 150 పేజీల చార్జ్ షీట్ లో 44 మంది సాక్షులను పొందుపరిచ�
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన సమత హత్యాచారం కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటైంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు హైకోర్టు ఆమోదం తెలిపింది. ఆ వెంటనే ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు చేస్తూ న్యాయశాఖ ఉత్తర్వుల