Home » Sanath Nagar
అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాఫ్తు చేపట్టారు.
ఈ ఘటనకు పాల్పడిన బాధ్యులపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఘటనపై పోలీసుల విచారణ జరుగుతుందని.. అందులో అన్ని విషయాలు తెలుస్తాయన్నారు.
బాలుడు గురువారం ఉదయం ఇంటి నుంచి వెళ్లినట్లుగా బాధిత బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అదృశ్యమై 24 గంటలు కాకముందే సమీపంలోని నాలాలో బాలుడు మృతదేహాన్ని స్థానికులు గమనించారు.
Tragedy : హైదరాబాద్ సనత్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. జింకలవాడ బస్తీలో రెండేళ్ల చిన్నారిపై కారు ఎక్కించారు కొంతమంది యువకులు. ఓవర్ స్పీడ్ తో కారు నడిపిన నిందితులు.. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపైకి దూసుకెళ్లారు. Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw తీవ్రంగా గ
కొన్ని మసాజ్ సెంటర్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. గత కొద్దీ రోజులుగా మసాజ్ సెంటర్లలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాల వరసగా వెలుగులోకి వస్తున్నాయి.
ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి బంగ్లాదేశ్ యువతులను అక్రమంగా ఇండియాకు తీసుకువచ్చి వారితో బలవంతంగా వారితో వ్యభిచారం చేయిస్తున్న ముఠాను నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Amit Shah Hyderabad Tour : గ్రేటర్లో సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది. గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతోంది. పార్టీ జాతీయ నేతలతో ప్రచారాన్ని స్పీడ్ పెంచింది. 2020, నవంబర్ 28వ తేదీ శనివారం యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రచారం నిర్వహించగా… 2020, నవంబర్ 29వ తేదీ ఆదివార�
హైదరాబాద్ లోని సనత్ నగర్ లో కొత్తగా పెళ్లి అయిన యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. ప్రేమపెళ్లి చేసుకున్న 20 రోజులకే పూర్ణిమ చనిపోవటంతో పలు అనుమానాలు వ్యక్తం అవతున్నాయి. పూర్ణిమ పెళ్లి చేసుకున్న కార్తీక్ ఆమెను చంపేశాడని తల్లిదండ్రులు ఆరోప�
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఎంఎంటీఎస్ రెండో దశ సర్వీసులు ఏప్రిల్ నెలలో ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం పూర్తయిన తెల్లాపూర్, రామచంద్రాపురం (5.75 కి.మీ), మౌలాలి నుంచి ఘట్ కేసర్ (12.2కి.మీ) మార్గాల్లో ఆపరేషన్స్ ప్రారంభించనున్నార�
హైదరాబాద్ సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యాపారి ఆత్మహతకు పాల్పడ్డాడు.