Home » Sand Policy
ఎన్జీటీ నిబంధనల వల్ల రాత్రులు ఇసుక తవ్వలేము అని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.
ఈ పరిణామాలను గమనిస్తున్న వైసీపీ నేతలు..... పైకి ధీమాగా కనిపిస్తున్నా.... ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసుకునే పనిలో బిజీగా ఉన్నారంటున్నారు. దీంతో ప్రభుత్వం తయారు చేస్తున్న శ్వేతపత్రాల్లో ఏం ఉంటుందనే అంశంపై ఉత్కంఠ పెరిగిపోతోంది.
New sand policy in AP : రాష్ట్రవ్యాప్తంగా ఇసుక పాలసీపై విమర్శలు వస్తుండటంతో ఏపీ ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీని తీసుకొచ్చింది.. కొత్త పాలసీ ప్రకారం అన్ని రీచ్లను ఓకే సంస్థకు అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్. ఇసుక పాలసీపై కేబినెట్ సబ్ కమి�
AP Cabinet Meeting : సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటి కొనసాగుతోంది. రాష్ట్ర సచివాలయంలో 2020, నవంబర్ 05వ తేదీ గురువారం ఉదయం 11 గంటలకు మంత్రి మండలి సమావేశమైంది. వివిధ కారణాలతో ఇప్పటికే నాలుగుసార్లు వాయిదా పడ్డ మంత్రిమండలి సమావేశం.. ఈ రోజు జరిగే సమావేశంలో �
ap cabinet meeting: ఏపీ కేబినెట్ భేటీ అయ్యింది. గురువారం(నవంబర్ 5,2020) అమరావతిలో సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం అయ్యింది. ప్రధానంగా ఇసుక పాలసీలో మార్పులపై కేబినెట్ లో చర్చిస్తున్నారు. దాదాపు 30 కీలక అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. అసెంబ్లీ సమావ�
రాష్ట్రంలో అన్ని వర్గాల అవసరాలకు ఇసుక అందివ్వాలన్న లక్ష్యంతో జగన్ ప్రభుత్వం ఉంది. ఇందులో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. పేదలు, ప్రభుత్వ ప్యాకేజీల వంటి పనులకు ఇసుకను రవాణా చేసే ట్రాక్టర్లకు.. ప్రభుత్వానికి �
ఇసుక కొరత దుమారాన్ని రేపుతున్న సమయంలో ఏపీ కేబినెట్ భేటీ కాబోతోంది. ఇసుక పాలసీ, ఇసుక కొరతపై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్లో ఇసుక కొరత అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఏపీలో ఇసుక విధానం అమలు చేయడంతో ప్రభుత్వం విఫలం అయ్యిందంటూ విరుచుకు పడ్డారు పవన్ కళ్యాణ్. ఇసుక కొరత ప్రభావం మొత్తం సమాజంపై పడిందని అన్నారు పవన్. వైసీపీ ప్