Home » Sandeep Kishan
సందీప్ కిషన్ సినిమా 'ఊరు పేరు భైరవకోన' ట్రైలర్ రిలీజైంది. ఫిబ్రవరి 9 న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ట్రైలర్ ఆసక్తి రేపుతోంది.
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో 'సందీప్ కిషన్' వరుస పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం ఈ హీరో 'మైఖేల్' అనే ఒక లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తమిళ దర్శకుడు రంజిత్ జేయకుడి ఈ మూవీని తెరకెక్కిస�
తమిళ్ స్టార్ హీరో ధనుష్, తెలుగు యువ హీరో సందీప్ కిషన్ ప్రధాన తారాగణంగా ఒక భారీ బుడ్జెక్టు పిరియాడికల్ మూవీ రాబోతుంది. పాన్ ఇండియా లెవెల్ తెరకెక్కబోతున్న ఈ మూవీ కథాంశం 30వ దశకం నేపథ్యం చుట్టూ తిరగనుంది. "కెప్టెన్ మిల్లర్" టైటిల్ పెట్టుకున్న ఈ సి
తమిళ్ హీరో ధనుష్ ప్రస్తుతం 30వ దశకం నేపథ్యంలో ఒక యాక్షన్ అడ్వెంచర్ సినిమా చేయబోతున్నాడు. "కెప్టెన్ మిల్లర్" అనే టైటిల్ ని ఖరారు చేసుకున్న ఈ సినిమాకు అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నాడు. గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక మోహన్ ఈ సినిమాలో ధనుష్ �
సౌత్ సినీ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడు, తమిళ-తెలుగు సినిమాల నటుడు ఆది పినిశెట్టి ఓ ఇంటి వాడయ్యాడు. చెన్నైలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
హాలీవుడ్ లో పలు వెబ్ సిరీస్ ల మాదిరి ఇప్పుడు మన దేశంలో కూడా వెబ్ సిరీస్ లకు ఒక క్రేజ్ దక్కింది. ఏకంగా కొన్ని సిరీస్ లకు ఒక బ్రాండ్ ఇమేజ్ దక్కుతుంది. అలాంటి బ్రాండ్ ఇమేజ్..
కరోనా మహమ్మారి దెబ్బకు ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇంకెన్నో జీవితాలు ఛిద్రమవుతున్నాయి. ఎంతోమంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిపోతున్నారు. ఇలాంటి కష్టకాలంలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ గొప్ప నిర్ణయం తీసుకున�
తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాకు కార్తీక్ రాజు దర్శకుడు. తమన్ సంగీతమందిస్తుండగా అన్య సింగ్ హీరోయిన్గా నటిస్తోంది.