Home » Sandhya Theatre Stampede Case
సినీ నటుడు అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది.
సినీ నటుడు అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టులో కాస్త ఊరట లభించింది.
తాజాగా దర్శకుడు సుకుమార్ సైతం పరామర్శించారు.
తాజాగా అల్లు అరవింద్ కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ని చూడటానికి వెళ్లారు.
చంద్రబాబు నాయుడు కందుకూరు వెళ్లినపుడు తొక్కిసలాటలో 8 మంది, గుంటూరులో ముగ్గురు, పుష్కరాల్లో 23 మంది చనిపోయారని అన్నారు.
వైద్యపరీక్షల నిమిత్తం అల్లు అర్జున్ను గాంధీ ఆస్పత్రికి తరలించారు.
సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా స్పందించారు.
అల్లు అర్జున్ అరెస్టు పై వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి స్పందించారు. ఈ క్రమంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ అరెస్టు బాధాకరమని..