Home » Sangareddy
విహార యాత్ర కోసం ఏపీలోని లంబసింగి వెళ్లిన కొందరు యువకులు అక్కడ ఉన్న గంజాయి ముఠా సభ్యులతో పరిచయాలు పెంచుకున్నారు. అక్కడ గంజాయిని తక్కువ ధరకు కొని హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాలలో ఎక్
వసంతపంచమి రోజు స్వర్ణోత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. 25 ఏళ్ల లక్ష్యంతో ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నామని చెప్పారు. ఇక్రిశాట్ ప్రత్యేక లక్ష్యాలతో ముందుకెళ్లాలన్నారు.
ఇక్రిశాట్ లో కొత్త వంగడాలను ప్రధాని మోదీ పరిశీలించారు. ఇక్రిశాట్ లో ఫొటో గ్యాలరీలు, స్టాళ్లను పరిశీలించారు. ఫొటో ఎగ్జిబిషన్ సందర్శించారు.
జై శ్రీమన్నారాయణ నామంతో మారుమోగుతున్న ఆధ్యాత్మిక నగరి ముచ్చింతల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు సాయంత్రం పాదం మోపనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్ లో జరిపే రె
వ్యసనాలకు బానిసైన కొడుకు తండ్రిని దారుణంగా హత్య చేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
కరోనా కష్టకాలంలోనూ రియల్ ఎస్టేట్ రంగం రికార్డు స్థాయిలో దూసుకెళ్లింది. తెలంగాణలోని హైదరాబాద్ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో ఇళ్ల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి.
తెలంగాణ వచ్చాక పల్లెల్లో, పట్టణాల్లో చక్కని అభివృద్ధి కన్పిస్తోందన్నారు. తమ ప్రభుత్వంలో ప్రతిపక్ష, పాలక పక్ష ఎమ్మెల్యే అన్న తేడా ఉండదన్నారు కేటీఆర్.
మరో గంటలో వివాహం అనగా.. కట్నం డబ్బు, నగలతో వరుడు పారిపోయాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరగ్గా కేసు నమోదు చేసుకున్న పోలీసులు వరుడికోసం గాలింపు చేపట్టారు.
సంగారెడ్డి జిల్లాలో శుభకార్యానికి వెళ్లి వస్తుండగా విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో తల్లీకూతురు మృతి చెందారు. బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
తమ పెంపుడు కుక్కను చంపారనే కారణంతో ఒక వ్యక్తిని హత్యచేసి. అతని భార్యపై దాడి చేసి గాయపరిచిన కేసులో ముగ్గురు నిందితులకు కోర్టు జీవిత ఖైదు విధించింది.