Home » Sangareddy
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. చెట్టుకు ఉరి వేసుకొని కానిస్టేబుల్ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు.
తెలంగాణలో కరోనా విజృంభణ కొనాసాగుతోంది. రాష్ట్రంలో భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లా వట్టుపల్లి మండలంలో కరోనా కలకలం రేగింది.
blast in Bollaram industrial : సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో కార్మికురాలు మృతి చెందారు. పారిశ్రామికవాడలో ఉన్న ఎస్వైఎస్ ఎలక్ట్రానిక్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థలో సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో ప్రమాద�
Sangareddy MLA Jagga Reddy : తెలంగాణ కాంగ్రెస్ లీడర్స్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ..వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఇటీవలే పలువురు కామెంట్స్ చేయగా..తాజాగా.. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అధికారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2021, ఫిబ్రవరి 13వ తేదీ శనివారం జగిత్యాల జ
four die after consuming contaminated food : సంగారెడ్డి జిల్లాలో కలుషితాహారం తిని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించిన ఘటన కలకలం రేపుతోంది. జిల్లాలోని వట్ పల్లి మండలం, పల్వట్లలో నివాసం ఉండే జంగం కులానికి చెందిన శంకరమ్మకు ముగ్గురు కొడుకులు వారంతా ఉపాధి నిమిత్తం హై�
Fire breaks out at Bollaram Chemical Factory : సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలోని వింధ్య ఆర్గానిక్స్ కెమికల్ ఫ్యాక్టరీలో మళ్లీ అగ్నిప్రమాదం సంభవించింది. కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు అదుపులోకి వచ్చిన కాసేపటికే మళ్లీ మంటలు చెలరేగాయి. మూడో బ్లాక్ లో కూడా మంటలు చెలరేగాయి.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండ్రోజులుగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తుంది. పలుచోట్ల కురుస్తున్నకుంభవృష్టికి రోడ్లు జలమయం అయ్యాయి. రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో ఎక్కడిక్�
Blakrishna Receiving PPE Kits& Masks: కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో ప్రజలు జాగ్రత్తగా మెసులుకొని ఈ కరోనాను జయించాలని అగ్ర కథానాయకుడు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఈ పోరుల
మైనర్ బాలికపై అత్యాచారం కేసులో సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మారుతీ అనాథ ఆశ్రమం లైసెన్స్ ను శిశు సంక్షేమ శాఖ రద్దు చేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వలు జారీ చేసింది. అపర్ణ, అనుపమాదేవి, ప్రతాప్, సునంద నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసిం
అందరి నేతలది ఒక దారి అయితే… కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి రూట్ మాత్రం సెపరేట్.. తనదైన స్టయిల్లో వ్యవహరించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఒకప్పటిలా జగ్గు భాయ్ పరిస్థితులు లేవంటున్నారు. ఇప్పుడు జగ్గారెడ�