Sangareddy

    Constable‌ Couple Suicide : కుమార్తె ప్రేమ వివాహం..కానిస్టేబుల్‌ దంపతుల బలవన్మరణం

    April 21, 2021 / 11:26 AM IST

    సంగారెడ్డి జిల్లా కంది మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. చెట్టుకు ఉరి వేసుకొని కానిస్టేబుల్ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు.

    Corona Positive : కాశీకి వెళ్లారు..కరోనా తెచ్చారు

    April 9, 2021 / 12:54 PM IST

    తెలంగాణలో కరోనా విజృంభణ కొనాసాగుతోంది. రాష్ట్రంలో భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లా వట్టుపల్లి మండలంలో కరోనా కలకలం రేగింది.

    బొల్లారం పారిశ్రామికవాడలో భారీ పేలుడు..కార్మికురాలు మృతి

    February 21, 2021 / 09:14 PM IST

    blast in Bollaram industrial : సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో కార్మికురాలు మృతి చెందారు. పారిశ్రామికవాడలో ఉన్న ఎస్‌వైఎస్‌ ఎలక్ట్రానిక్‌ ప్రైవేటు లిమిటెడ్ సంస్థలో సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో ప్రమాద�

    అధికారుల మెడలు వంచి తలకాయ కోస్తాం, జగ్గారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

    February 13, 2021 / 08:36 PM IST

    Sangareddy MLA Jagga Reddy : తెలంగాణ కాంగ్రెస్ లీడర్స్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ..వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఇటీవలే పలువురు కామెంట్స్ చేయగా..తాజాగా.. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అధికారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2021, ఫిబ్రవరి 13వ తేదీ శనివారం జగిత్యాల జ

    ప్రాణం తీసిన జొన్నరొట్టెలు-ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

    December 22, 2020 / 05:55 PM IST

    four die after consuming contaminated food : సంగారెడ్డి జిల్లాలో కలుషితాహారం తిని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించిన ఘటన కలకలం రేపుతోంది. జిల్లాలోని వట్ పల్లి మండలం, పల్వట్లలో నివాసం ఉండే జంగం కులానికి చెందిన శంకరమ్మకు ముగ్గురు కొడుకులు వారంతా ఉపాధి నిమిత్తం హై�

    బొల్లారం కెమికల్ ఫ్యాక్టరీలో మళ్లీ మంటలు..

    December 12, 2020 / 05:23 PM IST

    Fire breaks out at Bollaram Chemical Factory : సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలోని వింధ్య ఆర్గానిక్స్ కెమికల్ ఫ్యాక్టరీలో మళ్లీ అగ్నిప్రమాదం సంభవించింది. కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు అదుపులోకి  వచ్చిన కాసేపటికే మళ్లీ మంటలు చెలరేగాయి. మూడో బ్లాక్ లో కూడా మంటలు చెలరేగాయి.

    భారీగా వర్షాలు: హైదరాబాద్‌లో రెడ్ అలర్డ్.. బయటకు రావద్దు..

    October 13, 2020 / 07:44 PM IST

    తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండ్రోజులుగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తుంది. పలుచోట్ల కురుస్తున్నకుంభవృష్టికి రోడ్లు జలమయం అయ్యాయి. రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో ఎక్కడిక్�

    క‌రోనాను జయించ‌డ‌మే మనంద‌రి ధ్యేయం: నంద‌మూరి బాల‌కృష్ణ‌..

    August 26, 2020 / 05:05 PM IST

    Blakrishna Receiving PPE Kits& Masks: కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో ప్రజలు జాగ్రత్తగా మెసులుకొని ఈ క‌రోనాను జ‌యించాల‌ని అగ్ర క‌థానాయ‌కుడు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఈ పోరుల

    మైనర్ బాలికపై అత్యాచారం కేసు…అమీన్ పూర్ మారుతీ అనాథ ఆశ్రమం లైసెన్స్ రద్దు

    August 13, 2020 / 08:18 PM IST

    మైనర్ బాలికపై అత్యాచారం కేసులో సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మారుతీ అనాథ ఆశ్రమం లైసెన్స్ ను శిశు సంక్షేమ శాఖ రద్దు చేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వలు జారీ చేసింది. అపర్ణ, అనుపమాదేవి, ప్రతాప్, సునంద నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసిం

    ఈయన రూటే సెపరేట్.. జగ్గు భాయ్ పాలి‘ట్రిక్స్’

    July 7, 2020 / 05:47 PM IST

    అందరి నేతలది ఒక దారి అయితే… కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి రూట్ మాత్రం సెపరేట్.. తనదైన స్టయిల్‌లో వ్యవహరించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఒకప్పటిలా జగ్గు భాయ్ పరిస్థితులు లేవంటున్నారు. ఇప్పుడు జగ్గారెడ�

10TV Telugu News