Sangareddy

    చదువులు ఇలా ఏడిస్తే పిల్లలు ఎలా ఎదుగుతారు: టీచర్లపై హరీష్ రావు ఫైర్

    December 28, 2019 / 10:07 AM IST

    మంత్రి హరీష్ రావు ఈ రోజు (డిసెంబర్ 28, 2019)న కందిలోని జిల్లా పరిషత్‌ పాఠశాలలో మధ్యాహ్న భోజన వసతిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అసలు పిల్లలకు చదువు ఎలా చెప్తున్నరో చూద్దామని తరగతి గదులకు వెళ్లి విద్యార్ధులను పలు ప్రశ్నలు అడిగారు. వివరాలు.. 10వ తరగతి �

    భార్యా పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు

    November 22, 2019 / 02:44 AM IST

    సిధ్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లిలో దారుణ సంఘటన జరిగింది..కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఇంటిల్లిపాది పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కరీంనగర్ కు చెందిన చిలుముల లక్ష్మీరాజం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన విమల అనే మహిళను 12 సంవత్సరాల క్రితం �

    అభివృద్ధిలో సంగారెడ్డి, మెదక్ జిల్లాలు పోటీ పడుతున్నాయి : హరీశ్ రావు 

    November 4, 2019 / 08:36 AM IST

    మెదక్ పట్టణంలో మంత్రి హరీశ్ రావు పలు గ్రామ పంచాయితీలకు ట్రాక్టర్లను పంపణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..డెవలప్ మెంట్ లో సంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లాలు పోటీ పడుతున్నాయని అన్నారు. గత ప్రభుత్వాలు డెవలప్ మెంట్ గురించి మాటలు తప్ప ఎటు�

    ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ : కొత్త డ్రైవర్ల నిర్లక్ష్యం.. పెరుగుతున్న ప్రమాదాలు

    October 14, 2019 / 01:27 PM IST

    ఆర్టీసీ సమ్మెతో తాత్కాలికంగా డ్రైవర్లను, కండక్టర్లను నియమిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ..డ్రైవర్ల నిర్లక్ష్య కారణంగా రాష్ట్రంలో పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. అక్టోబర్ 14వ తేదీ సోమవారం కూకట్ పల్లిలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ఘటన మరిచి�

    చింతకాయ@ కేజీ రూ.1000

    September 3, 2019 / 03:22 AM IST

    ఈసారి చింతకాయల కొరత ఏర్పడడంతో వ్యాపారులు ధరను అమాంతం పెంచేశారు. కిలో చింతకాయల ధర ఏకంగా రూ.1000 పలుకుతోంది.

    ప్రేమ జంటల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి

    May 12, 2019 / 02:32 PM IST

    ప్రేమ జంటల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఇటు ప్రియుడు, అటు ప్రియురాలి కుటుంబంలో ఎవరో ఒకరి వైపు నుంచి ప్రేమ వివాహానికి వ్యతిరేకత వ్యక్తమైందన్న ఉద్దేశంతో తనువుచాలించే ప్రేమ జంటలు ఎక్కువ అవుతున్నాయి. అర్ధాంతరంగా జీవితాలను ముగిస్తున్నారు. క

    సంగారెడ్డి జిల్లాలో రెండు ప్రమాదాలు : నలుగురు మృతి 

    May 10, 2019 / 06:02 AM IST

    సంగారెడ్డి జిల్లాలో రెండు  రోడ్డు ప్రమాదాలు సంభవించాయి.  ఈ ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. జహీరాబాద్ మండలం సత్వార్ వద్ద కంటైనర్ వాహనం – డీసీఎం వ్యాను ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు ఝరాసంఘం

    క్షేమం : అదృశ్యమైన శిశువు ఆచూకీ లభ్యం

    May 9, 2019 / 10:36 AM IST

    సంగారెడ్డి ఆస్పత్రిలో అదృశ్యమైన శిశువు ఆచూకీ దొరికింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో చిన్నారిని పోలీసులు గుర్తించారు.

    శిశువు కోసం ఆందోళన

    May 8, 2019 / 09:57 AM IST

    24 గంటలు గడిచిపోయాయి. శిశువు ఆచూకి తెలియడం లేదు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ బిడ్డ ఆచూకి చెప్పాలని..ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యంగా వహిందని వారు వెల్లడిస్తున్నారు. సంగారెడ్డి మాతాశిశు అస్పత్రి నుంచి మాయమై�

    మాతా శిశు సంక్షేమ ఆస్పత్రిలో శిశువు మాయం

    May 7, 2019 / 09:18 AM IST

    సంగారెడ్డిలోని మాతా శిశు సంక్షేమ ఆస్పత్రిలో శిశువు మాయం అయింది. ఎనిమిది రోజుల శిశువును గుర్తు తెలియిన మహిళ ఎత్తుకెళ్లింది. ఆస్పత్రిలో శిశువు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మాధవి, మల్లేష్ దంపతులు. ఏప్రిల్ 30 శ�

10TV Telugu News