Home » Sangareddy
మంత్రి హరీష్ రావు ఈ రోజు (డిసెంబర్ 28, 2019)న కందిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో మధ్యాహ్న భోజన వసతిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అసలు పిల్లలకు చదువు ఎలా చెప్తున్నరో చూద్దామని తరగతి గదులకు వెళ్లి విద్యార్ధులను పలు ప్రశ్నలు అడిగారు. వివరాలు.. 10వ తరగతి �
సిధ్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లిలో దారుణ సంఘటన జరిగింది..కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఇంటిల్లిపాది పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కరీంనగర్ కు చెందిన చిలుముల లక్ష్మీరాజం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన విమల అనే మహిళను 12 సంవత్సరాల క్రితం �
మెదక్ పట్టణంలో మంత్రి హరీశ్ రావు పలు గ్రామ పంచాయితీలకు ట్రాక్టర్లను పంపణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..డెవలప్ మెంట్ లో సంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లాలు పోటీ పడుతున్నాయని అన్నారు. గత ప్రభుత్వాలు డెవలప్ మెంట్ గురించి మాటలు తప్ప ఎటు�
ఆర్టీసీ సమ్మెతో తాత్కాలికంగా డ్రైవర్లను, కండక్టర్లను నియమిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ..డ్రైవర్ల నిర్లక్ష్య కారణంగా రాష్ట్రంలో పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. అక్టోబర్ 14వ తేదీ సోమవారం కూకట్ పల్లిలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ఘటన మరిచి�
ఈసారి చింతకాయల కొరత ఏర్పడడంతో వ్యాపారులు ధరను అమాంతం పెంచేశారు. కిలో చింతకాయల ధర ఏకంగా రూ.1000 పలుకుతోంది.
ప్రేమ జంటల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఇటు ప్రియుడు, అటు ప్రియురాలి కుటుంబంలో ఎవరో ఒకరి వైపు నుంచి ప్రేమ వివాహానికి వ్యతిరేకత వ్యక్తమైందన్న ఉద్దేశంతో తనువుచాలించే ప్రేమ జంటలు ఎక్కువ అవుతున్నాయి. అర్ధాంతరంగా జీవితాలను ముగిస్తున్నారు. క
సంగారెడ్డి జిల్లాలో రెండు రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఈ ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. జహీరాబాద్ మండలం సత్వార్ వద్ద కంటైనర్ వాహనం – డీసీఎం వ్యాను ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు ఝరాసంఘం
సంగారెడ్డి ఆస్పత్రిలో అదృశ్యమైన శిశువు ఆచూకీ దొరికింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో చిన్నారిని పోలీసులు గుర్తించారు.
24 గంటలు గడిచిపోయాయి. శిశువు ఆచూకి తెలియడం లేదు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ బిడ్డ ఆచూకి చెప్పాలని..ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యంగా వహిందని వారు వెల్లడిస్తున్నారు. సంగారెడ్డి మాతాశిశు అస్పత్రి నుంచి మాయమై�
సంగారెడ్డిలోని మాతా శిశు సంక్షేమ ఆస్పత్రిలో శిశువు మాయం అయింది. ఎనిమిది రోజుల శిశువును గుర్తు తెలియిన మహిళ ఎత్తుకెళ్లింది. ఆస్పత్రిలో శిశువు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మాధవి, మల్లేష్ దంపతులు. ఏప్రిల్ 30 శ�