Home » Sangareddy
గర్భంతో ఉన్న మహిళలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని సందర్భాలలో పుట్టే శిశువులు అంగవైకల్యాలతో పుట్టటం జరుగుతుంటుంది. ఇటువంటివి జన్యుపరమైన లోపాలతో జరుగుతుంటాయని డాక్టర్స్ చెబుతుంటారు. ఈ క్రమంలో ఒంటికాలితో ఓ శిశువు జన్మించింది. ఈ
సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఓ కానిస్టేబుల్.. మహిళా కానిస్టేబుల్ ను దారుణంగా హత్య చేశాడు. ఆనవాళ్లు దొరక్కుండా మృతదేహాన్ని తగులబెట్టాడు. రంగారెడ్డి జిల్లా మెయినీపేట మండలం మేకవనం పల్లికి చెందిన మందాకిన
పార్టీ మారుతున్న వస్తున్న వార్తలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి క్లారిటీ ఇచ్చారు. పార్టీ మారే యోచన లేదని చెప్పుకొచ్చారు. అయితే పార్టీ మారేది మాత్రం కాలం నిర్ణయిస్తుందని వేదాంత ధోరణిలో తెలిపారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు
జగ్గారెడ్డి అలియాస్ తూర్పు జయప్రకాష్ రెడ్డి.. హాట్హాట్ కామెంట్స్తో ఎప్పుడూ వార్తల్లో ఉండే కాంగ్రెస్ లీడర్. కేసీఆర్తో ఢీ అంటే ఢీ అన్న నాయకుడు. ఇంతటి స్పీడున్న ఈ లీడర్.. ఇటీవల కాస్త వెనక్కి తగ్గారనిపిస్తోంది. గతానికి భిన్నంగా వ్యవహరిస్తున
సంగారెడ్డి : రామచంద్రాపురం బొంబాయి కాలనీలో దారుణం జరిగింది. కన్నపిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. కత్తితో ముగ్గురు పిల్లల గొంతుకోశాడు. ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. కుట�
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి ఓ పరిశ్రమలోని సాల్వెంట్ యార్డులో మంటలు చెలరేగాయి. మంటలు క్షణాల్లో వ్యాపించడంతో పరిశ్రమ అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బం�
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతోంది. అభ్యర్థులపై కసరత్తు చేస్తున్న పార్టీలు… గెలుపు ఓటములను నిర్ధారించే సెగ్మెంట్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. ఈ క్రమంలోనే జహిరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పైనా కసరత్తు చేస్తున్నా�
తెలంగాణ కాంగ్రెస్ ఖాళీ అవుతుంది. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నారు. మిగతా వాళ్ల సంగతి ఏమోగానీ.. సబితా ఇంద్రారెడ్డి ఇచ్చిన షాక్ నుంచి ఇంకా నేతలు కోలుకోలేదు. సరిగ్గా ఇదే సమయంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా పార్టీ మారుతున�
తెలంగాణ రాష్ట్రంలో భానుడు మెల్లిమెల్లిగా ప్రతాపం చూపెడుతున్నాడు. ఎండల తీవ్రత క్రమక్రమంగా పెరుగుతోంది. రానున్న 2 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. 2 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్లున్నాయని తెలిపింది. ఫ