Sangareddy

    డిసెంబర్ వరకు లాక్ డౌన్ పొడిగించాలి

    April 29, 2020 / 08:41 AM IST

    కరోనా వైరస్ కట్టడికి లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. నెల రోజులకుపైగా లాక్ డౌన్ అమల్లో ఉంది. మే 3 తో లాక్ డౌన్ గడువు ముగుస్తుంది. ఆ తర్వాత లాక్ డౌన్ ఎత్తివేస్తారా, లేక కొనసాగిస్తారా అనేది తెలియాల్సి ఉంది. మే 2వ తేదీన ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్

    SangaReddy:సంగారెడ్డి జిల్లా కందిలో ఉద్రిక్తత, పోలీసులపై వలస కూలీల దాడి

    April 29, 2020 / 08:30 AM IST

    సంగారెడ్డి జిల్లా కందిలో ఉద్రిక్తత నెలకొంది. ఐఐటీ హైదరాబాద్ భవనాల నిర్మాణ కార్మికులకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. తమను స్వగ్రామాలకు పంపాలని వలస కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

    రూల్ ఈజ్ రూల్, కన్నతల్లినే ఊరిలోకి రాకుండా అడ్డుకున్న సర్పంచ్

    April 16, 2020 / 11:53 AM IST

    కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. తెలంగాణలోనూ చాలా స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు. చిన్న గ్రామాలు సైతం  లాక్ డౌన్ నిబంధనలను

    రేవంత్ తీస్ మార్ ఖానా..ఏం తమాషా అవుతుందా : జగ్గారెడ్డి ఫైర్

    March 12, 2020 / 02:08 PM IST

    ‘రేవంత్ రెడ్డి పెద్ద తీస్ మార్ ఖానా ? ఏం పెద్ద హీరోనా ? పులియా ? అయితే..ఎందుకు ఓడిపోయిండు..? వెంటనే ఆయన అనుచరులు ఫేస్ బుక్‌లో జరుగుతున్న ప్రచారం వెంటనే ఆపేయాలి..లేకపోతే..ఢిల్లీకి వెళుతా..పెద్దలకు చెబుతా’..అంటూ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తీవ్రస్థా

    పోలీసులపై FIR నమోదు చేయాలి, రూ. 50 లక్షలివ్వాలి – దిశ నిందితుల కుటుంబాలు

    February 28, 2020 / 08:16 AM IST

    దిశ నిందితుల కుటుంబాలు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఇంకా విచారణ కొనసాగుతోంది. 2020, ఫిబ్రవరి 28వ తేదీ శుక్రవారం మరోసారి విచారణ జరిపింది సుప్రీం. ఎన్ కౌంటర్‌లో పాల్తొన్న పోలీసులపై FIR నమోదు చేయాలని, ఒక్కో కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం ఇ�

    కాలితో తన్నిన కానిస్టేబుల్‌పై కేటీఆర్ ఆగ్రహం

    February 27, 2020 / 11:05 AM IST

    సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలోని నారాయణ కాలేజీలో విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ఆందోళన చేపట్టిన తల్లిదండ్రులను కాలితో తన్నిన కానిస్టేబుల్ శ్రీధర్‌పై ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. కనీసం మానవత్వం లేదా ? అంటూ �

    విద్యార్థి మృతదేహాంతో ధర్నా..తల్లిదండ్రులను బూటు కాలితో తన్నిన పోలీసులు

    February 26, 2020 / 08:34 AM IST

    ఏదైనా ఆందోళనలు, నిరసనలు జరిగితే..పోలీసులు ఏం చేస్తారు.  ఆందోళనకారులను శాంతింపచేసేందుకు ప్రయత్నిస్తుంటారు. శాంతిభద్రతను కాపాడేందుకు యత్నిస్తుంటారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు పనిచేస్తుంటారు. కానీ సంగారెడ్డి జిల్లా పటన్ చెరు ఏరియా ఆస్పత్ర

    ప్రియుడితో రాసలీలలు : అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేసిన భార్య

    February 22, 2020 / 07:49 AM IST

    అక్రమ సంబంధాలో మోజులో రోజు రోజుకూ మానవీయ విలువలు దిగజారిపోతున్నాయి. అక్రమ సంబంధాల్లో సంతోషం కోసం అమానుష ఘటనలకు తెగబడుతున్నారు. ప్రియుడితో రాసలీలలకు అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తని కిరాతకంగా హత్య చేసింది ఒక ఇల్లాలు. సంగారెడ్డి జిల్లా జ�

    వైద్యం చేయించలేక కన్నకూతుర్నేగొంతునులిమి చంపేసిన తండ్రి

    February 17, 2020 / 09:54 AM IST

    పేదవారికి రోగం వస్తే చచ్చిపోవాల్సిందేనా? పేదవారికి పుట్టిన పిల్లలు రోగం వస్తే ఆ రోగాన్ని నయం చేసే స్థోమత లేకపోయే వారిని చేజేతులా చంపుకోవాల్సిందేనా?చేతిలో చిల్లిగవ్వ లేక బిడ్డను బతికించుకునే స్తోమత లేని ఓ తండ్రి తన కన్నబిడ్డనే చేతులారా చం�

    సంగారెడ్డిలో మరో దిశ ఘటన : దారుణం..బాలికపై గ్యాంగ్ రేప్

    January 23, 2020 / 12:59 PM IST

    కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. ఎన్నో కఠినమైన చట్టాలు తెచ్చినా..వారు మాత్రం మారడం లేదు. ఒంటరిగా ఉన్న మహిళలు, యువతులపై దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. నెల రోజుల క్రితం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం ఘటన మరిచిపోకముందే �

10TV Telugu News