sanitation

    GHMC కౌన్సిల్ సమావేశంలో శానిటేషన్‌పై చర్చ

    February 20, 2024 / 04:32 PM IST

    GHMC కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. శానిటేషన్‌పై చర్చ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

    తెరుచుకున్న స్కూళ్లు..‘కరోనా ఫీజు’ అంటూ అదనపు వసూళ్లు..

    February 2, 2021 / 11:10 AM IST

    Telangana private schools charges extra corona fee : దాదాపు 11 నెలల తరువాత తెలంగాణలో స్కూళ్లు ఓపెన్ అయ్యాయి. 9th, 10th క్లాసుల విద్యార్థులకు క్లాసు రూముల్లోనే పాఠాలు చెబుతున్నారు. అయితే, స్కూళ్లు ప్రారంభం కావడంతోనే ప్రైవేట్ స్కూళ్లలో కొత్త రకం ఫీజులు వసూలు చేయడం మొదలు పెట్టారు. ఏ�

    తెలంగాణలో పారిశుధ్య కార్మికుడికి తొలి టీకా

    January 15, 2021 / 12:16 PM IST

    Corona vaccination arrangements: దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చకాచకా జరిగిపోతున్నాయి. ఇప్పటికే నిర్దేశించిన ప్రాంతాలకు చేరింది వ్యాక్సిన్‌. మిగతా ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు ఆయా రాష్ట్రాల అధికారులు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి అన�

    కేంద్రానికి హైదరాబాద్ అన్నం పెడ్తలేదా ? కష్టమొస్తే స్పందించరా – కేటీఆర్

    November 8, 2020 / 01:05 PM IST

    Minister KTR Telangana Bhavan Press Meet : కేంద్రానికి హైదరాబాద్ అన్నం పెడ్తలేదా ? కష్టమొస్తే కేంద్రం, ప్రధాన మంత్రి స్పందించరా అంటూ ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. వరద సాయంపై కేంద్రం స్పందించలేదని, తెలంగాణకు సాయం ప్రకటించాలని ప్రధానికి లేఖ రాశామని గుర్తు చేశారాయన. కర్

    corona virus:పారిశుద్ద్య కార్మికులకు సోకిన కరోనా

    April 24, 2020 / 10:21 AM IST

    దేశాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. రోజురోజుకూ కేసులు, మృతుల సంఖ్య పెరిగిపోతోంది. ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. 2 వేల 376 కేసులు నమోదు అయ్యాయి. తాజాగా ఢిల్లీలోని పారిశుద్ద్య కార

    గడప దాటని పల్లెలు : లాక్ డౌన్ కు మద్దతు

    March 24, 2020 / 03:36 AM IST

    కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ తో గ్రామాల్లోనూ జన జీవనం స్తంభించింది. గ్రామాల్లో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.  కూలీ పనులకు సైతం వెళ్లకుండా ఇంటిలోనే ఉన్నారు. వ్యవసాయ పనులకు ప్రభుత్వం అనుమతించినప్పట�

    కుంభమేళాలో పాల్గొన్న మోడీ : కార్మికుల పాదాలు కడిగాడు

    February 24, 2019 / 11:19 AM IST

    ఆదివారం(ఫిబ్రవరి-24,2019) ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ లో  ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాకంగా నిర్వహిస్తున్న కుంభమేళాలో ప్రధాని నరేంద్రమోడీ పాల్గొన్నారు. పవిత్ర త్రివేణి సంగం ఘాట్ లో పుణ్యమాచరించిన తర్వాత హారతి ఇచ్చారు.అక్కడ నిర్వహిం�

    చెత్తపై సీసీ కన్ను : సిటీలో కంపును నానో చెప్పేస్తుంది

    January 24, 2019 / 10:04 AM IST

    హైదరాబాద్ : నగరంలో పారిశుద్ధ్యాన్ని మెరుగు పరిచేందుకు జీహెచ్ ఎంసీ సరికొత్త విధానాన్ని అవలంభిస్తోంది. పారిశుద్ధ్యం అనేది సమాజంలో జీవించే ప్రతి ఒక్కరి బాధ్యత. కానీ ఎవరికి వారు నిర్లక్ష్యం చేయటంతో నగరంలో పారిశుద్ధం కొరవడుతోంది. ఈ క్రమంలో ఇన్

10TV Telugu News