-
Home » Sanjay singh
Sanjay singh
ఇండియా కూటమికి బీటలు.. ఆ కూటమి నుంచి ఆప్ బయటకు వచ్చేసిందన్న సంజయ్ సింగ్.. రేపటి కీలక సమావేశానికి కూడా..
రేపు ఇండియా కూటమి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి హాజరు కాబోమని ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది.
పంతం నెగ్గించుకున్న రెజ్లర్లు.. డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్కు చెక్
రెజ్లర్లు పంతం నెగ్గించుకున్నారు.. ఆటలో ఉడుంపట్టు పట్టి పతకం సాధించినట్లు.. భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI)పై సాగిస్తున్న పోరాటంలోనూ తమ మాటే నెగ్గించుకున్నారు.
కేంద్ర క్రీడాశాఖ సంచలన నిర్ణయం.. డబ్ల్యూఎఫ్ఐ నూతన ప్యానెల్ రద్దు.. ఎందుకంటే?
డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల్లో గెలిచిన నూతన ప్యానెల్ ను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ రద్దు చేసింది. భారతీయ రెజ్లింగ్ పోటీల నిర్వహణలో విధివిధానాలను అతిక్రమించిన కారణంగా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ సస్పెన్షన్ అమల్లో ఉంటుందని తెలిపింది.
డబ్ల్యూఎఫ్ఐ కొత్త చీఫ్గా సంజయ్.. తట్టుకోలేక ఏడుస్తూ వెళ్లిపోయిన మహిళా రెజ్లర్.. వీడియో
బ్రిజ్ భూషణ్ సన్నిహితుడే మళ్లీ డబ్ల్యూఎఫ్ఐ కొత్త చీఫ్గా ఎన్నిక కావడంతో రెజ్లర్ సాక్షి మాలిక్ తట్టుకోలేకపోయింది. మీడియాతో మాట్లాడి ఏడుస్తూ..
ఢిల్లీ లిక్కర్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఆప్ సీనియర్ నేత సంజయ్ సింగ్ అరెస్ట్
దాదాపు 10 గంటల విచారణ అనంతరం ఈడీ ఈ చర్య తీసుకుంది. గతంలో ఇదే కేసులో ఎంపీకి సన్నిహితంగా ఉండే పలువురు వ్యక్తుల ఇళ్లలో సోదాలు జరిగాయి. సంజయ్ సింగ్ అరెస్ట్ వార్త తెలియగానే ఆమ్ ఆద్మీ పార్టీలో కలకలం రేగింది.
Delhi liquor scam: ఛార్జిషీట్లో సంజయ్ సింగ్ పేరు పొరపాటుగా పడిందన్న ఈడీ.. లిక్కర్ స్కాం జరగలేదని రుజువైందన్న కేజ్రీవాల్
Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాం నగదు అక్రమ చలామణీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Delhi liquor scam: సీబీఐ ఎదుట కేజ్రీవాల్ విచారణకు హాజరవుతారు: ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటన
Delhi liquor scam: ఓ కారణం వల్ల కేజ్రీవాల్ ను అరెస్టు చేయాలని భావిస్తున్నారని ఆమ్ ఆద్మీ నేత సంజయ్ సింగ్ చెప్పారు.
Delhi Liquor Scam: కవితకు ఈడీ నోటీసులు పంపడంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ తీవ్ర ఆగ్రహం
విపక్షాలను వేధించాలనే ఉద్దేశంతోనే ఆయా నేతలకు ఈడీ నుంచి నోటీసులు అందుతున్నాయని సంజయ్ సింగ్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై బీజేపీ ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తిస్తోందని అన్నారు. ఈడీ-సీబీఐకు బడ్జెట్ పెంచాలని ఆయన ఎద్దేవా �
India-China Clash: రైతుల ముందు 56, చైనా ముందు 0.56.. మోదీపై ఆప్ ఫైర్
రైతులకు 56 అంగుళాలు చూపించే ప్రభుత్వం చైనా ముందు మాత్రం 0.56 అంగుళాలకు కుంచించుకుపోతుంది. చైనా సైనికులు దురాక్రమణలకు పాల్పడుతుంటే మోదీ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? ఈ మౌనం వెనుక ఉన్న కారణం ఏంటి? దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. చైనా ద�
UP Election : ఎస్పీ-ఆప్ మధ్య కుదిరిన పొత్తు!
మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్ లో సంచలన రీతిలో కొత్త పొత్తులకు తెరలేచింది. యూపీ ఎన్నికల కోసం అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ(SP)తో