CM Jagan- Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మరోసారి ఢిల్లీ వెళ్లారు. పార్లమెంట్ ఆవరణలోని ప్రధాని కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. హోంమంత్రి అమిత్ షాను కలుస్తారని సమాచారం. జగన్ ఢిల్లీ టూర్ పై టీడీపీ నేత.. నారా లోకేశ్ సెటైర్లు వేశారు.
లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై వైఎస్ షర్మిల మరోసారి తనదైనశైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. లిక్కర్ స్కామ్ లో ఉన్న కవితమ్మ తెలంగాణ పరువు తీశారని..తెలంగాణ బతుకమ్మ అంటూ హల్ చల్ చేసిన కవిత బతుకమ్మ ఆటలు ఆడి బతు
గుజరాత్ ఎన్నికల ఫలితాలు చూసి..బీఆర్ఎస్ వీఆర్ఎస్ తీసుకోవాల్సిందే అంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ సీఎం కేసీఆర్ పై సెటైర్లు వేశారు.
భయపడేదే లే
భూపేష్ బాఘేల్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఛత్తీస్గఢ్ అమలు చేస్తున్న అభివృద్ధి నమూనాను చూసి, అధ్యయనం చేయడం కోసమే బీజేపీ తరుచూ వస్తోంది. బీజేపీ ఒంటరిగా పోరాడదు. ఈడీ, ఐటీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకుంటుంది. వేల కోట్ల రూపాయ
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ చేపట్టిన యాత్రలో మెజారిటీ శాతం బీజేపీయేతర ప్రాంతాలే ఉన్నాయి. మధ్యప్రదేశ్, కర్ణాటక, హర్యానా, మహారాష్ట్రలు మినహా.. రాహుల్ పర్యటించే ఏ ప్రాంతంలో బీజేపీ అధికారంలో లేదు. పైగా.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రాహుల
నరేంద్ర మోదీకే.. మనం మీటర్ పెట్టాలే..!
తెలంగాణలో తన మార్క్ను చూపిస్తున్న గవర్నర్ తమిళిసై తన పంతం నెగ్గించుకున్నారు. మహిళా దర్భార్ నిర్వహించి తీరుతాను అన్న ఆమె నిర్వహించి చూపించారు. మహిళా దర్భార్ లో తమిళిసై తెలుగులో ప్రసంగించటం మరో విశేషం. తెలుగులో మాట్లాడిన గవర్నర్ తమిళిసై టీ
చంద్రబాబు అజెంబానే బీజేపీ అజెండా అని సజ్జల పేర్కొన్నారు. టీడీపీ అనుబంధ విభాగంగా బీజేపీ మారిందని విమర్శించారు. మళ్లీ సీఎం అవుతాననే భ్రమలో చంద్రబాబు ఉన్నారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో హుజూరాబాద్ బైపోల్లో ఈటల రాజేందర్ తిరుగులేని విజయం సాధించారు.