Home » Satya Nadella
Satya Nadella on IND vs NZ Semi final : వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా వాంఖడే వేదికగా జరిగిన సెమీ ఫైనల్ మ్యాచులో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి.
Elon Musk : బిలియనీర్ ఎలన్ మస్క్ ఏది అంత ఈజీగా వదలడు.. అలాంటిది తన సొంత కంపెనీ డేటా అప్పనంగా వాడేస్తామంటే మస్క్ ఊరుకుంటాడా? ఏకంగా.. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదేళ్ల (Satya Nadella)కు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.
మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్లతో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ హైదరాబాద్లో సమావేశమయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కేటీఆర్ పోస్ట్ చేశారు. ఇద్దరు హైదరాబాదీలం కలిశామని, నేటి రోజు తాను ఈ విధంగా ప్రారం�
దేశాధినేతలు, దేశాల ప్రధానులు మాత్రమే కాదు.. ప్రపంచంలోని ఎన్నో టాప్ కంపెనీలకు మన భారతీయులే సీఈవోలుగా ఉన్నారు. వాటి సక్సెస్లో.. మేజర్ రోల్ మనవాళ్లదే. ఈ జనరేషన్.. ఇండియన్స్ని గట్టిగా నమ్ముతోందనడానికి.. వీళ్లే బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్స్. గూగుల్, మై�
క్రికెట్ ప్రపంచంలోకి అమెరికా కూడా అడుగుపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను చూరగొన్న ఈ జెంటిల్మ్యాన్ గేమ్ ఆదరణ కోసం అమెరికా నుంచి సైతం పెట్టుబడిదారులు ముందుకొస్తున్నారు. సమీర్ మెహతా, విజయ్ శ్రీనివాస్లు కో ఫౌండర్ లుగా వారితో పాటు పలు �
సెరిబ్రల్ పాల్సీ. చిన్నారుల్లో పుట్టుకకు ముందు అనారోగ్య సమస్యల కారణంగా ఈ అరుదైన వ్యాధి సోకుతుంది. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల.. ఇదే వ్యాధితో చనిపోయారు.
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల ఇంట్లో విషాదం నెలకొంది. సత్యా నాదెళ్ల 26 ఏళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల మృతిచెందారు.
గూగుల్ నుంచి ట్విట్టర్ వరకు.. అంతా మనోళ్లే..! అన్ని చోట్ల రాజ్యధికారం మనదే..! ప్రపంచ టెక్ సామ్రాజ్యానికి అధిపతులందరూ భారతీయులే..! మన మేథోశక్తిసామర్థ్యాలను ఎవరికీ తిసిపోనివి..!
మైక్రోసాఫ్ట్ చైర్మన్గా తెలుగు తేజం సత్య నాదెళ్ల
మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ సత్య నాదేళ్ల ప్రపంచ దేశాలను హెచ్చరించారు. వలసదారుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే గ్లోబల్ టెక్ పరిశ్రమకు ముప్పు తప్పదని ఆయన హెచ్చరించారు. వలసదారులను ఆకర్షించడంలో విఫలమైతే దేశాల్లో ప్రపంచ సాం�