Home » Satya Nadella
దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు సీఏఏకు అనుకూలంగా ర్యాలీలు కూడా జరుగుతున్నాయి. అయితే భారత్ లో చర్చనీయాంశమైన సీఏఏపై తొలిసారి ఓ టెక్ దిగ్గజం స్పందించారు. భారతీయ సంతతికి చెందిన మైక్రోసాఫ్ట్ స
ఫోర్బ్స్ జాబితాలో మరోసారి తెలుగు వెలుగులు కనిపించాయి. దేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల.. ఈ ఏడాది ‘ఫార్చూన్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్-2019’ జాబితాలో ప్రథమ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఈ జాబితాలో మొత్తం
మైక్రో సాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సంవత్సర ప్యాకేజీ ఎంతో తెలుసా ? గత ఆర్థిక సంవత్సరం (2018-19)లో సుమారు రూ. 305 కోట్లకు చేరింది. జూన్ 30 నాటికి ఆయన 42.9 మిలియన్ల డాలర్ల జీతాన్ని ఆర్జించారు. 2019 ఆర్థిక సంవత్సరంలో 66 శాతం పెరిగింది. ఈయన వంతు కేటాయించే షేర్లు క�
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తండ్రి, మాజీ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి.
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తండ్రి మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారి బుక్కాపురం నాదెళ్ల యుగంధర్ కన్నుమూశారు. పీవీ నర్సింహరావు ప్రధానిగా ఉన్న సమయంలో ప్రధాని కార్యాలయం కార్యదర్శిగా బీఎన్ యుగంధర్ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. దేశంలో గ్రామీణాభి