Home » Satyanarayana
కువైట్ అగ్నిప్రమాదంలో మృతిచెందిన భారతీయులు 45 మందికాగా.. వారిలో ముగ్గురు ఏపీకి చెందినవారు ఉన్నారు.
సంక్రాంతి తరువాత బీజేపీలో భారీ చేరికలు
Minister Satyanarayana son Sandeep Babu : ఏపీ పాలిటిక్స్లో ఇప్పుడంతా యంగ్ జనరేషన్దే హవా. రాజకీయాల్లో రాణిస్తున్న నేతల పిల్లలు …పొలిటికల్ ఎంట్రీ ఇవ్వకపోతే రాజకీయ వారసత్వం అక్కడితో నిలిచిపోతుంది. వైసీపీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ రాజకీయ వారసత్వాన్ని
Gannavaram Missing Case : గన్నవరం మిస్సింగ్ కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. మిస్సింగ్ అయిన దుర్గ కోసం రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దర్యాప్తు ముమ్మరం చేస్తున్నామన్నారు గన్నవరం సీఐ శివాజీ. అయితే ఇప్పటి వ
కరోనా ఎంతో మందిని బలి తీసుకొంటోంది. చిన్నా..పెద్దా అనే తేడా లేకుండా..అందరికీ వైరస్ సోకుతోంది. ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు వైరస్ సోకి చనిపోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం దుబ్బచర్ల గ్�
సాగు చేసే రైతులు నిరసన వ్యక్తంచేయాల్సిన దుస్థితికి చేరుకున్నారు.కష్ట నష్టాలకు వెరువకుండా పాడి పంటలు పండించే రైతులు తమ భూముల కోసం పోరాడాల్సిన పరిస్థితికి వచ్చారు. పాసు పుస్తకాల కోసం సంవత్సరల తరబడి రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న క్రమం�
ఆదివాసీల కళకు అమెజాన్ లో విశేషమైన ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో ఆదివాసీలు వేసిన పెయింటింగ్ ప్రపంచవ్యాప్తంగా ఉండే కళాభిమానులను ఆదరణను చూరగొంటున్నాయి.